Sabitlenmiş Tweet

పాలమూరు ఎంపీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో రూ.500 కోట్లకు పైగా కేంద్ర నిధులతో పాలమూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది.
పాలమూరుకు నవోదయ పాఠశాల, నారాయణపేటకు సైనిక స్కూల్, గద్వాలలో కేంద్రీయ విద్యాలయం మంజూరుతో పాటు మహబూబ్ నగర్ కు బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులకు ముందడుగు పడింది.
పాలమూరు ప్రజల ఆశీస్సులతో, అండదండలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాటిస్తున్నాను.
#1YearOfMPDKAruna #DKAruna #MPDKAruna #Mahbubnagar #MahbubnagarParliament #Gadwal #BJP #BJPTelangana
తెలుగు


















