మంచిర్యాల అప్డేట్స్
17.1K posts

మంచిర్యాల అప్డేట్స్
@MnclUpdates
All in One for District of Mancherial People. Mancherial Updates now in Twitter: https://t.co/RXPnAItQt3 Facebook: https://t.co/QTHp66AqMK

బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య గారు తెలంగాణ ప్రజలను కానీ, ఉద్యమాన్ని కానీ అవమానించేలా ఎక్కడా మాట్లాడ లేదు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మందిని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలు, తప్పుడు చర్యలను, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే అయన ప్రశ్నించారు.

అప్డేట్ లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు కొనసాగుతున్న ఓటింగ్ బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 251 ఓట్లు పోల్ బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 185 ఓట్లు పోల్

వాజ్పేయి గారి హయాంలో ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా ఏకాభిప్రాయంతో మూడు రాష్ట్రాలు సాఫీగా ఏర్పడితే, కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధి మరియు జాప్యం వల్లే తెలంగాణ కోసం వేలాది మంది యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం చేయాల్సి వచ్చింది! నాడు కాంగ్రెస్ అనుసరించిన వైఖరి వల్ల తెలంగాణలో జరిగిన ఘోరమైన ప్రాణనష్టాన్ని, పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన ప్రాణనష్టంతో మా ఎంపీ పోలిస్తే... దానిపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తూ ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అసలు పార్లమెంట్లో ఆరోజు సుష్మా స్వరాజ్ గారు, బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన మా చిత్తశుద్ధిని శంకించే అర్హత, అమరుల ఉసురు తీసిన కాంగ్రెస్ కు గానీ, రాజకీయ లబ్ధి చూసుకునే బీఆర్ఎస్ కు గానీ లేదు. - తెలంగాణ బిజెపి అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు


తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు











