
ఆంధ్రుల కోసం కడుతున్న రాజధాని అమరావతికి చదరపు అడుగుకి రూ.12,000 అవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నాడు. అలా అనుకున్నా సొంత విలాసాల కోసం జగన్ కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ కట్టడానికి చదరపు అడుగుకి రూ.35,714 అయ్యింది. జగన్ దీనికేమని జవాబు చెపుతాడు.
#Amaravati
#AndhraPradesh

తెలుగు





