𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚

6.4K posts

𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 banner
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚

𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚

@GunukulaKishore

ఎలుగెత్తు,ఎదురించు, ఎన్నుకో .. JaiHind! ...... General Secretary @Janasenaparty.org Nellore District

Nellore, India 가입일 Haziran 2014
13 팔로잉5.6K 팔로워
고정된 트윗
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
ఈ గాడిద కి మా సీఎం కి వ్యవస్థ గురించి మాట్లాడితే ఇద్దరికి అర్థం కావట్లేదు.... అయ్యో 🫣 #KishoreGunukula #PawanKalyan #HelloAP_WelcomeJanaSena #HelloAp_BeyByeYCP #BroTheAvatar #BroTrailer @JanaSenaParty @mnadendla @NagaBabuOffl @PawanKalyan @AjayaKumarJSP
తెలుగు
57
1.2K
3K
113.5K
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
Happy Birthday @AjayaKumarJSP Anna 🎉 వేములపాటి అజయ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉 ప్రజల కోసం అంకితభావంతో ముందుకు సాగుతున్న మీ నాయకత్వం ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తోంది .... మీరు చూపుతున్న దారి ఎంతో మందికి ధైర్యం, నమ్మకం ఇస్తోంది. మీ జన్మదినం సందర్భంగా… మన ఆశయాలు అన్నీ నెరవేరాలని, మీరు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️ జనసేన ఆశయాలతో మరింత ఎత్తులకు ఎదగాలని ఆకాంక్షిస్తూ… 🎂 హ్యాపీ బర్త్‌డే అజయ్ అన్నా! 🎂 #HBDAjayaKumarVemulapati @PawanKalyan @APDeputyCMO @JSPShatagniTeam @mnadendla @NagaBabuOffl #Happybirthday #Nellore #KishoreGunukula #CDP
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media
తెలుగు
6
5
29
173
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
ప్రభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధి నిండాలని ఆకాంక్షిస్తున్నాను. మన #JanaSena ఆశయాలు – సమానత్వం, పారదర్శకత, ప్రజాసేవ – మరింత బలంగా నిలవాలని కోరుకుంటూ, #PawanKalyan గారి నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం మరింత కట్టుబడి ముందుకు సాగుదాం. ఈ ఉగాది మనందరికీ కొత్త ఆశలు, కొత్త విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ… మీ గునుకుల కిషోర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ,శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా 🙏 #KishoreGunukula #JanaSenaParty #Ugadhi #Ugadi #Ugadi2026
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా@JSPNLRDIST

ప్రభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధి నిండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఉగాది మనందరికీ కొత్త ఆశలు, కొత్త విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ… మీ #KishoreGunukula #JanaSenaParty #Ugadhi #Ugadi #Ugadi2026

తెలుగు
0
0
7
98
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
“పవిత్ర రంజాన్ మాసం మొదలు నుంచి మా ముస్లిం సోదరుల నోరూరించే స్వీట్లు, విందు మాకు గుర్తు. కఠోర నియమాలతో ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు వారి త్యాగాలకు, ఓపిక, సహనం, నిబద్ధతకు మారు పేర్లు” #KishoreGunukula #janasena ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో జనసేన నాయకులు కిషోర్ గునుకుల. నెల్లూరు సిటీ బార్కాస్ సెంటర్లోని నూరు-ఏ-మదీనా మసీదు వద్ద కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జనసేన నాయకులు కిషోర్ గునుకుల గారు రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసిన వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ, ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు చేసే ప్రతి ప్రార్థన ఫలించాలని, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రంజాన్ రోజుల్లో ముస్లిం సోదరులు ప్రేమతో అందించే వంటకాల రుచి ప్రత్యేకమని, తాను ప్రతి సంవత్సరం వాటిని ఆస్వాదిస్తుంటానని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇమాములు, మసీదులకు ₹43 కోట్ల నిధులు ప్రకటించడం ద్వారా ముస్లిం సోదరులకు సంఘీభావం తెలిపిందని ఆయన అభినందించారు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నూరు-ఏ-మదీనా మసీదు వద్ద ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మసీదు ద్వారా యువత సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరారు. దేశంలో కొంతమంది దుష్టశక్తులు తప్పితే, భారతదేశం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, సామాన్య ప్రజలు సోదరభావంతో ప్రతి పండుగను కలిసి జరుపుకుంటున్నారని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముందస్తుగా ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. @PawanKalyan @JanaSenaParty @APDeputyCMO #Ramjan #ifthar #ramzan #Ramdaan #ramjaankareem #Nellore
తెలుగు
0
5
30
255
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
జెన్ జీ విత్ జనసేన సమాజ అభివృద్ధి – యువత శక్తి – ప్రజల భవిష్యత్తు” అనే లక్ష్యంతో జనసేన కార్యకర్తలు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నేటి తరం అయిన Gen-Z యువతకు రాజకీయాల్లో స్పేస్ కల్పిస్తూ, వారిని నాయకత్వం వైపు తీసుకెళ్లే పార్టీ జనసేన మాత్రమే... అలాగే, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న #PawanKalyan గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ జనసేన సిద్ధాంతాలకు వారధులుగా నిలుస్తామని స్పష్టం చేశారు. #GenZwithJanaSena #KishoreGunukula #nellore #TeamGK #JanaSena #JanaSenaParty #trendingnow
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media
తెలుగు
0
5
12
113
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
అమ్మోరు కి పొంగళ్ళు “నా తమ్ముడుకు వచ్చిన కష్టం తొలగిపోవాలని కనకదుర్గమ్మకు మొక్కి, చిన్నప్పటి నుంచి ప్రతి పనిలో తోడుగా ఉన్న మా అక్క రాజక్క ప్రేమ నాకు ఎంతో బలాన్నిస్తుంది. నా చిన్ననాటి నుంచి ఏ చిన్న కష్టం వచ్చినా నాకంటే ఎక్కువగా బాధపడే నా సోదరి దీవెనలు ఉన్నంతవరకు నాకేం డోకాలేదు” #KishoreGunukula - @JanaSenaParty కనకదుర్గమ్మకు మొక్కు తీర్చుకున్న కిషోర్ గునుకుల సోదరి రజని... నెల్లూరు నగరంలోని సంతపేట 49, 50 డివిజన్ పరిధిలో రాగిచెట్టు సెంటర్ వద్ద కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన నాయకులు కిషోర్ గునుకుల గారు త్వరగా కోలుకోవాలని ఆయన సోదరి రజిని గారు మొక్కు పెట్టుకుని, ఈ రోజు అమ్మవారికి పొంగళ్ళు సమర్పిస్తూ మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ గునుకుల గారు భావోద్వేగంగా మాట్లాడుతూ, అలాగే, బొట్టు పెట్టి పూజలో పాల్గొన్న తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని అక్కచెల్లెళ్లకు, ఆడపడుచులందరికీ కనకదుర్గమ్మ కటాక్షం కలగాలని ఆకాంక్షించారు. సంతపేట ప్రాంత మహిళల ప్రేమాభిమానాలు తనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని, వారి ఆశీస్సులతో మరింత ప్రజాసేవకు అంకితం అవుతానని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో సంతపేట ప్రాంతానికి చెందిన ఆడపడుచులు, సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ గునుకుల గారు, వారి సతీమణి విజయలక్ష్మి గారు, సోదరి రజని గారు, శివకృష్ణ, హర్ష, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, ప్రియాంక, ఆమని, భవాని తదితరులు పాల్గొన్నారు... @PawanKalyan @APDeputyCMO @JSPShatagniTeam #Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyan
తెలుగు
0
11
42
339
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన “ఉద్యమి నమోదు” కార్యక్రమం – ముఖ్య అతిథిగా @AjayaKumarJSP గారు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారు పోలూరు గ్రామంలో టిడ్కో హౌసెస్ సమీపంలో @JanaSenaParty ఆధ్వర్యంలో “జనసేన ఉద్యమి నమోదు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన జాతీయ మీడియా ప్రతినిధి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని #JanasenaUdyami సభ్యులుగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వేములపాటి అజయ్ మాట్లాడుతూ, జనసేన పార్టీ తరఫున ఉద్యమి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలను నాయకత్వ స్థాయికి తీసుకువచ్చే రాజకీయ సంస్కృతి జనసేనలోనే ఉందని, యువతే రాజకీయాల్లో ముందుకు రావాలనే ఆలోచనతో పార్టీ అధ్యక్షుడు @PawanKalyan ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో గతంలో ప్రారంభించిన టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టులను వైఎస్సార్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల కలను నిజం చేయడానికి కట్టుబడి ఉందని, ఉగాది నాటికి లక్షలాది పేదలకు సొంత ఇంటి కాలనీలను అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే @APDeputyCMO గా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు #PawanKalyan గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో రహదారులు, పంచాయతీలకు నిధులు కల్పిస్తూ గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు సుంకు సురేష్, మహబూబ్ బాషా, ఆవుల నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి #KishoreGunukula , జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, అదనపు జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, కార్యాలయం ఇన్చార్జ్ జమీర్, సీనియర్ నాయకులు రవికుమార్, ముని గిరీష్, చంద్రనిల్,శివ,బాలు, నరహరి, హర్ష, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, అలాగే పవన్ యాదవ్, గజరాజు, శాంతి, కళ, నందిని తదితరులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి విస్తరించేలా కార్యకర్తలు ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు... @itsRamTalluri @NagaBabuOffl @JSPShatagniTeam #Nellore #IdiManchiPrabhutvam #AndhraPradesh
తెలుగు
4
14
42
241
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
క్రీడలు అనేవి కేవలం గెలుపు-ఓటముల కోసం మాత్రమే కాదు… క్రమశిక్షణ, సహనం, నాయకత్వం మరియు టీమ్ స్పిరిట్ నేర్పించే గొప్ప పాఠశాల. లెట్స్ చేజ్ యువర్ డ్రీమ్స్... యువతా రేపటి భవిత మీ చేతుల్లో ఉంది... స్పోర్ట్స్ టీచర్స్ అంతా కూడా రాష్ట్రాలు దాటి పిల్లల కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఉద్యోగాలు వస్తే మా బిడ్డలకి సొంత బిడ్డలకు వచ్చినట్లు ఆనందంగా భావిస్తున్నారు వారు మనకి మార్గం నిర్దేశికులు.... #KishoreGunukula - @JanaSenaParty స్థానిక AC సుబ్బారెడ్డి స్టేడియంలో 13వ సౌత్ జోన్ సీనియర్ జాతీయస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ -2026పోటీలు ఘనంగా అట్టహాసంగా ప్రారంభించబడ్డాయి ప్రారంభోత్సవ వేడుకలకు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ గునుకుల కిషోర్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి బెలూన్స్ ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించారు ఈ రోజు ఇక్కడ సీనియర్ సౌత్ జోన్ టెన్నిస్ బాల్ క్రికెట్ చాంపియన్‌షిప్ వంటి గొప్ప క్రీడా వేడుకలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. మన యువత ఎక్కువగా క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, సమాజానికి మంచి నాయకత్వం ఇచ్చే శక్తి కూడా పెరుగుతుంది. జనసేన పార్టీ తరఫున నేను ఒక విషయం చెప్పాలి — యువత శక్తి దేశ భవిష్యత్తు. యువత తమ ప్రతిభను క్రీడలు, విద్య, సామాజిక సేవల ద్వారా నిరూపిస్తే మన సమాజం మరింత ముందుకు వెళ్తుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ప్రతి ఆటగాడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గెలుపు ఒకరికే వస్తుంది… కానీ క్రీడాస్ఫూర్తి అందరికీ రావాలి. చివరిగా, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరింత ఎక్కువగా జరగాలని కోరుకుంటూ, ఈ టోర్నమెంట్ ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ యొక్క పోటీలకు వివిధ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ,తమిళనాడు,పుదుచ్చేరి, లక్షద్వీప్,మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పురుషులు మరియు మహిళల విభాగంలో 280 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఈ సౌత్ జోన్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మే నెలలో జరిగే సౌత్ ఏషియన్ గేమ్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి జాతీయ స్థాయి క్రీడలను నెల్లూరులో నిర్వహిస్తూ అందులో నన్ను భాగస్వామిని చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ పాటూరు అజయ్ కుమార్ గారికి మరియు స్పోర్ట్స్ టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందనలు... @PawanKalyan @APDeputyCMO #PawanKalyan #DeputyCMPawanKalyan #TenniBallCricket #Sports #Nellore #Nellorecity #Andhrapradesh
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media
తెలుగు
0
10
22
121
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
లెట్స్ చేజ్ యువర్ డ్రీమ్స్... యువతా రేపటి భవిత మీ చేతుల్లో ఉంది... స్థానిక AC సుబ్బారెడ్డి స్టేడియంలో 13వ సౌత్ జోన్ సీనియర్ జాతీయస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ -2026పోటీలు ఘనంగా అట్టహాసంగా ప్రారంభించబడ్డాయి ప్రారంభోత్సవ వేడుకలకు నెల్లూరు జిల్లా @JanaSenaParty ప్రధాన కార్యదర్శి శ్రీ గునుకుల కిషోర్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి బెలూన్స్ ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించారు ఈ యొక్క పోటీలకు వివిధ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ,తమిళనాడు,పుదుచ్చేరి, లక్షద్వీప్,మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పురుషులు మరియు మహిళల విభాగంలో 280 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఈ సౌత్ జోన్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మే నెలలో జరిగే సౌత్ ఏషియన్ గేమ్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి జాతీయ స్థాయి క్రీడలను నెల్లూరులో నిర్వహిస్తూ అందులో నన్ను భాగస్వామిని చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ పాటూరు అజయ్ కుమార్ గారికి మరియు స్పోర్ట్స్ టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందనలు... స్పోర్ట్స్ టీచర్స్ అంతా కూడా రాష్ట్రాలు దాటి పిల్లల కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఉద్యోగాలు వస్తే మా బిడ్డలకి సొంత బిడ్డలకు వచ్చినట్లు ఆనందంగా భావిస్తున్నారు వారు మనకి మార్గం నిర్దేశికులు.... @PawanKalyan @APDeputyCMO @JSPShatagniTeam #KishoreGunukula #Sports #Nellore #Nellorecity #Andhrapradesh
తెలుగు
0
8
25
170
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆత్మార్పణ చేసిన అమర జీవి శ్రీ #PottiSreeramulu గారి త్యాగ నిరతిని భావితరాలకు గుర్తు చేస్తుంటారు.. @APDeputyCMO జనసేన అధ్యక్షులు @PawanKalyan గారు #KishoreGunukula - @JanaSenaParty ప్రధాని కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా త్యాగాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహానుభావుడు నెల్లూరు నేల లో పుట్టిన ముద్దుబిడ్డ సామూహిక ప్రయోజనాల కోసం ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నెల్లూరు సిటీ,ఆత్మకూరు బస్టాండు వద్ద గల వారి ఆ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ... సామూహిక ప్రయోజనాల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు జాతి గర్వించదగ్గ నాయకులు. కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన మహనీయుడు స్వాతంత్య్ర సమరంలో కూడా పాల్గొంటూ కులమతాలకు అతీతంగా సామాజిక రుగ్మంతలను రూపుమాపేందుకు కృషి చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో గానీ కూటను ఏర్పడిన మొదటి సభకు గానీ వారి పేరుని పొట్టి శ్రీరాములు గారి స్పూర్తి ని భావితరాలకు గుర్తు చేస్తూ ముందుకు నడిపించారని గుర్తు చేశారు. పదిమంది ప్రయోజనాల కోసం మొండి పట్టుదలతో ప్రాణాలు విడిచిన వారి త్యాగాలను వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా జనసేన పార్టీ నడుస్తుందని జనసేన పార్టీ ఆశయాలకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,నూనె మల్లికార్జున యాదవ్,పప్పు నారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,జనసేన నాయకులు బాలు,నరహరి పవన్ యాదవ్,గజరాజు శాంతికల,నందిని,రాజేష్,గుర్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. @NagaBabuOffl @mnadendla @JSPShatagniTeam #StatueOfSacrifice #Nellore #అమరజీవిత్యాగశిల్పం #Nellorecity
తెలుగు
0
12
52
257
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆత్మార్పణ చేసిన అమర జీవి శ్రీ #PottiSreeramulu గారి త్యాగ నిరతిని భావితరాలకు గుర్తు చేస్తుంటారు.. @APDeputyCMO జనసేన అధ్యక్షులు @PawanKalyan గారు #KishoreGunukula - @JanaSenaParty ప్రధాని కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా త్యాగాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహానుభావుడు నెల్లూరు నేల లో పుట్టిన ముద్దుబిడ్డ సామూహిక ప్రయోజనాల కోసం ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నెల్లూరు సిటీ,ఆత్మకూరు బస్టాండు వద్ద గల వారి ఆ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ... సామూహిక ప్రయోజనాల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు జాతి గర్వించదగ్గ నాయకులు. కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన మహనీయుడు స్వాతంత్య్ర సమరంలో కూడా పాల్గొంటూ కులమతాలకు అతీతంగా సామాజిక రుగ్మంతలను రూపుమాపేందుకు కృషి చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో గానీ కూటను ఏర్పడిన మొదటి సభకు గానీ వారి పేరుని పొట్టి శ్రీరాములు గారి స్పూర్తి ని భావితరాలకు గుర్తు చేస్తూ ముందుకు నడిపించారని గుర్తు చేశారు. పదిమంది ప్రయోజనాల కోసం మొండి పట్టుదలతో ప్రాణాలు విడిచిన వారి త్యాగాలను వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా జనసేన పార్టీ నడుస్తుందని జనసేన పార్టీ ఆశయాలకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,నూనె మల్లికార్జున యాదవ్,పప్పు నారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,జనసేన నాయకులు బాలు,నరహరి పవన్ యాదవ్,గజరాజు శాంతికల,నందిని,రాజేష్,గుర్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. #StatueOfSacrifice #Nellore #అమరజీవిత్యాగశిల్పం #Nellorecity
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media
తెలుగు
0
12
27
157
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
ఆత్మకూరు నియోజకవర్గం లో జాతీయ మీడియా ప్రతినిధి @AjayaKumarJSP గారిపై దాడికి ప్రయత్నాన్ని ఖండిస్తూ నెల్లూరు మీడియా సమావేశం “ఏ పార్టీ అండదండలతో ఎదిగారో… అదే పార్టీ నాయకులపై దాడికి ప్రయత్నించడం సిగ్గుపడాల్సిన చర్య. ఆధిపత్య ధోరణితో జనసేనలో సొంత పార్టీ పెద్దలపై దాడి కి ప్రయత్నం తీరని మచ్చ. ఏ పార్టీలో అయినా పోటీ తత్వం సహజం. నిలబడాలంటే ప్రజాసేవ చేయాలి, ఉద్యమాలను విస్తరించాలి. ఆత్మకూరు లో ఎంతమంది అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ, గొడవలు సృష్టించినప్పటికీ కూడా కార్యక్రమాన్ని ఆపకుండా జనసేన 300 ఉద్యమి నమోదు,సభ పూర్తి చేశామని, ఇది మిషన్ లక్ష ఉద్యమి టార్గెట్ తో పని చేస్తున్న మా వేములపాటి అజయ్ గారి నాయకత్వానికి నిదర్శనం. #KishoreGunukula - @JanaSenaParty జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం లో జనసేన నాయకుల పై జనసైనికులే దాడి ప్రయత్నం ని ఖండిస్తూ జనసేన పార్టీ జిల్లా, ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ జిల్లా కార్యాలయం,గోమతి నగర్‌ లో ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఆత్మకూరు నాయకులు చదలవాడ హరీష్, మృదుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 300 మంది కొత్త సభ్యులను నమోదు చేస్తూ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పదివేల సభ్యత్వాలను దాటిన ఈ ఉద్యమాన్ని 20,000 సభ్యత్వాల లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకుడు వేములపాటి అజయ్ సభను ప్రారంభించారు. అయితే సభను డిస్టర్బ్ చేస్తూ కొందరు స్థానిక నాయకులు, నెల్లూరు సిటీ కార్పొరేషన్‌కు చెందిన ఇంచార్జ్‌లు వెనుక ఉండి దాదాపు 20–30 మందితో దాడి చేయాలని ప్రయత్నించడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములపాటి అజయ్ గారు స్పందిస్తూ, “జనసేన అధ్యక్షుడు @PawanKalyan గారి గురించి మాట్లాడే అర్హత లేని వారు విమర్శలు చేయడం తగదు. నియోజకవర్గ ఇన్చార్జీలు, కార్పొరేషన్ ఇన్చార్జీలకు జిల్లా వ్యవహారాలతో సంబంధం ఏమిటో వారు ముందుగా ఆలోచించుకోవాలి” అని అన్నారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో వేములపాటి అజయ్ గారి నాయకత్వం విశేషమని నాయకులు పేర్కొన్నారు. చిన్న గ్రామాల్లో కూడా ఒకేసారి మూడు వందల సభ్యత్వాలు నమోదు చేయడం, ఆదిమూర్తిపురం–ఉదయగిరి ప్రాంతంలో ఒకే ఉదాహరణగా 300 సభ్యత్వాలు నమోదు చేయించడం వంటి కార్యక్రమాలు ఆయన చొరవతో జరిగాయని తెలిపారు. గతంలో జిల్లాలో 9,000 లోపే ఉన్న సభ్యత్వాలను పెంచుతూ నాలుగింతలు చేసి 37,000 పైగా తీసుకువెళ్లడమే కాకుండా ప్రస్తుతం 50,000 సభ్యత్వాలను దాటి లక్ష సభ్యత్వాల లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. జాతీయ మీడియా ప్రతినిధిగా, క్రమశిక్షణ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న అజయ్ గారిని విమర్శించే స్థాయి కొందరికి లేదని నాయకులు స్పష్టం చేశారు. అదేవిధంగా #PawanKalyan గారి మార్గదర్శకంతో వినమ్రత, వ్యూహంతో ప్రజలకు సేవ చేయడమే జనసేన లక్ష్యం అని పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా “నెల్లూరు జిల్లా మనది… జాగ్రత్తగా చూసుకోండి” అనే పవన్ కళ్యాణ్ గారి సూచనలను పాటిస్తూ అజయ్ గారు అందరినీ ముందుకు నడిపిస్తున్నారని, ఆయన నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం గోమతి నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,ఆత్మకూరు నాయకెలు హరీష్,నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, , అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, పావుజన్ చంద్రశేఖర్ రెడ్డి, చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి,పప్పు నారాయణ,శ్రీరామ్, మునిగిరేష్, ఈగి సురేష్, సుధా మాధవ్, నాగేంద్ర, హేమచంద్ర, పవన్, శరవణ, శరత్, తదితర జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు... @APDeputyCMO @itsRamTalluri @NagaBabuOffl @mnadendla @JSPShatagniTeam #JanasenaUdyami #JanasenaFormationDay
తెలుగు
0
14
57
1.1K
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
ఆత్మకూరులో ఎంత గోడవలు సృష్టించినా… ఎన్ని అడ్డంకులు పెట్టినా… ఇంత భారీ సమావేశం ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. మీ కార్యాలయానికి అడుగుల దూరంలో విజయవంతం గా కార్యక్రమం నిర్వహించి జనసైనికులు ధైర్యం,సంకల్పానికి నిదర్శనం గా నిలిచారు... “మీ తాటాకు చప్పుళ్లకు భయపడేదు లేదు… మీ బెదిరింపులతో ఆగిపోతే మాది ఉద్యమమే కాదు… @AjayaKumarJSP అన్న నాయకత్వం ఎంత బలంగా ఉందో, అంతే నిబద్ధతతో జనసైనికులు ఆయన వెంట నిలబడ్డారు. దాదాపు 300 మంది తో జనసేన "ఉద్యమి" ఆత్మకూరు నియోజకవర్గం నాయకులు చదరవాడ హరీష్ ఆధ్వర్యం లో నమోదు కై బహిరంగ సభ- ముఖ్యఅతిథిగా ఏపీ టిడ్కో చైర్మన్,జనసేన జాతీయ మీడియా ప్రతినిధి *వేములపాటి అజయ్* గారు... “పదవి కోసం కాదు… @PawanKalyan గారి ఆశయాల కోసం జనసేన కుటుంబం పోరాడుతోంది. సమాజంలో మార్పు కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి జనసైనికుడు ఒక దీపంలా వెలిగితేనే నిజమైన మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం మేమంతా ఒక కుటుంబంలా ముందుకు సాగుతున్నాం.” వేముల పాటి అజయ్ గారు... “ఉద్యమి సభ్యత్వం ఒక సంఖ్య కాదు… అది #PawanKalyan గారి ఆలోచనలకు ఇచ్చే మద్దతు, సమాజం మారాలని కోరుకునే మనసుల సంకల్పం.” #KishoreGunukula - @JanaSenaParty జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ ఉత్సాహంతో కొనసాగుతోంది. 10,000 సభ్యత్వాల మైలురాయిని దాటిన ఆత్మకూరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు వేగాన్ని మరింత పెంచేందుకు నిర్వహించిన కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు వేములపాటి అజయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు ఉద్యమాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళారు.. ఆత్మకూరు నియోజకవర్గంలో చదలవాడ హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభ్యత్వ నమోదు శిబిరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,జనసేన సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి తదితర నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేములపాటి అజయ్ గారు మాట్లాడుతూ, ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియ ఏ ఒక్కరి కృషి ఫలితం కాదని, సమిష్టి కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. గత సంవత్సరం నాలుగింతలు పెరిగి 37,000+ లక్ష్యాన్ని దాటి ఇప్పటికే 52,000 పైచిలుకు సభ్యత్వాలు నమోదవడం జనసేన శక్తికి నిదర్శనమని అన్నారు. ఈ ఉద్యమి సంబరం కార్యక్రమాలు అన్నీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే జరుగుతున్నాయని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, విభేదాలకు పోకుండా పార్టీ బలపర్చాలని పిలుపునిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని “పి ఫోర్” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న మృదుల–హరీష్ దంపతులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. జనసేన పార్టీకి పనిచేసే ప్రతి కార్యకర్తను వెన్నుతట్టి ప్రోత్సహించడం తమ బాధ్యత అని వేములపాటి అజయ్ గారు స్పష్టం చేశారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారు మాట్లాడుతూ, జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడమే తమ లక్ష్యమని తెలిపారు. తొమ్మిది సంవత్సరాలుగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నామని, చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడతామని చెప్పారు. వేములపాటి అజయ్ గారి మార్గదర్శకత్వంలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే 10,000 సభ్యత్వాలు దాటిన నేపథ్యంలో వచ్చే రెండు రోజులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి జిల్లాలో లక్ష్యాన్ని అధిగమించేందుకు కార్యకర్తలందరూ ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, ఉద్యమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు... @APDeputyCMO @NagaBabuOffl @JSPShatagniTeam @mnadendla @itsRamTalluri #JanasenaUdyami #JanasenaFormationDay #Nellorecity #Athamakuru #Nellore #Andhrapradesh
తెలుగు
6
28
106
1.2K
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 리트윗함
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా
ఆత్మకూరు నియోజకవర్గం లో జనసేన లో దుశ్శాసన పర్వం... అదికార కాంక్ష తో పదవీ వ్యామోహం తో వేములపాటి అజయ్ గారిపై దాడికి ప్రయత్నం సొంత పక్షం పై దాడి చేయటం సిగ్గో సిగ్గు.... #KishoreGunukula #janasena #trendingnow #trend #JanaSenaParty #PawanKalyan
తెలుగు
0
3
6
92
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం – జెన్‌జీతో జనసేన సంబరాలు నెల్లూరు జిల్లా గోమతి కార్యాలయంలో @JanaSenaParty 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్‌జీ టీమ్ యువనేత హర్ష జాతీయ మీడియా ప్రతినిది @AjayaKumarJSP గారు #KishoreGunukula ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపించిన సమయంలో పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారు చెప్పిన ఆశయాలు నేడు మరింత బలంగా కార్యరూపం దాల్చుతున్నాయి అని తెలిపారు. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో జనసేన పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. “సమాజ అభివృద్ధి – యువత శక్తి – ప్రజల భవిష్యత్తు” అనే లక్ష్యంతో జనసేన కార్యకర్తలు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నేటి తరం అయిన Gen-Z యువతకు రాజకీయాల్లో స్పేస్ కల్పిస్తూ, వారిని నాయకత్వం వైపు తీసుకెళ్లే పార్టీ జనసేన మాత్రమే అని ఆయన తెలిపారు. అలాగే, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న #PawanKalyan గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ జనసేన సిద్ధాంతాలకు వారధులుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి తమ అంకితభావాన్ని తెలిపారు.. @APDeputyCMO @NagaBabuOffl @mnadendla @itsRamTalluri @JSPShatagniTeam #JanaSenaFormationDay #AdaviThalliBaata #JSPFormationDay #Nellorecity #Nellore #Andhrapradesh
తెలుగు
0
14
34
175
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 리트윗함
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం - ప్రజా సమస్యల పరిష్కరానికి నిబద్ధతతో పని చేస్తాం… అభివృద్ధి చేసి చూపిస్తాం - గత ప్రభుత్వం నిధుల మళ్లింపే ఏజెన్సీ వెనుకబాటుకు కారణం - గిరిశిఖర గ్రామాల్లో 18 నెలల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు - జలజీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచి నీరు అందిస్తాం - నందిగరువు ‘మాట – మంతి’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు “కూటమి సర్కారు పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’. మీ కష్టాలు వినడానికి... సమస్యలు తీర్చడానికి... కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటానికి మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాం. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారు. కష్టాలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే... మీ ఊరు ఎక్కడుంది? అనే స్థాయి నుంచి... మీ సమస్యలు తెలుసుకోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే మీ ముందుకు వచ్చేలా పాలనను ప్రక్షాళన చేశామ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. కష్టపడే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడితే... మేం మరింత ఉత్సాహంగా పని చేస్తాం. మీరు సమస్యలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకు రాక ముందే పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన‘మాటా – మంతి’ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 40 గడపలు ఉన్న నందిగరువు గ్రామానికి దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి రోడ్డు వేయించాం. గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీలు పడుతున్న ఇబ్బందులు చూడలేక, ఏజెన్సీలో డోలీ మోతలు కనిపించకూడదని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నాము. మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఏనాడూ మీ గ్రామానికి రాలేదు. మీ కష్టం వినలేదు. వారి హయాంలో నిధులు మళ్లించారు తప్పితే... ఏనాడు కూడా అభివృద్ధి ఊసే ఎత్తలేదు. జలజీవన్ మిషన్ పథకంలో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిజన గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. గిరిశిఖర ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్లు... ఇవ్వాల్సిన నీళ్లు... కట్టించాల్సిన పాఠశాల భవనాలు ఇంకా ఉన్నాయి. రాబోయే కాలంలో నిబద్ధతతో వాటన్నింటినీ పూర్తి చేస్తాం. * ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా ఎక్కడా వివక్ష చూపించలేదు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లక్షలాది మంది మధ్య జరుపుకోవచ్చు. కానీ అరణ్యం మధ్యలో 40 ఇళ్లు మాత్రమే ఉన్న మారుమూల గిరిజన గ్రామంలో జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతంలో ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. 70 ఏళ్లుగా రోడ్డు చూడని గ్రామానికి ఈ రోజు రోడ్డు వేయించాం. నేనే స్వయంగా వచ్చి నాణ్యతను పరిశీలించాను. ఇక్కడి ప్రజలు, యువత అండగా నిలబడితే అభివృద్ధి ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తాం. ఈ ప్రాంతంలో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలవకపోయినా, మేము ఎక్కడా వివక్ష చూపించలేదు. కూటమి ప్రభుత్వం- మీరు ఓట్లు వేశారా? లేదా అని చూడదు. మీరు బాగుండాలని మాత్రమే పని చేస్తుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారు. ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు. మీ కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తాను. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తాము” అన్నారు. •సమస్యలు విని.. పరిష్కారం చూపి... మాటా-మంతి కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గ్రామ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధికారులతో చర్చించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే పరిష్కరించారు. గత ప్రభుత్వం వదిలేసిన ఓనూరు పాఠశాల ఫ్లోరింగ్ మరమ్మతులు పూర్తి చేస్తాం. అలాగే వంటశాలను ఆదునీకరించే ఏర్పాట్లు చేస్తాం. పిల్లలకు ఇబ్బందులు లేకుండా నందిగరువులోనే పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తాం. ఒంటూరు జంక్షన్ నుంచి కొత్తపొలం గ్రామానికి 1.6 కిలోమీటర్ల మేర రోడ్డు వేయాలని కోరారు. జీరామ్ జీ పథకంలో ఈ రోడ్డును మంజూరు చేస్తున్నాం. కొత్తపొలం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణం, అంగన్ వాడీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మల్టీ విలేజ్ స్కీమ్ పథకం కింద కొన్ని గ్రామాలను సమూహంగా తీసుకొని తాగునీటి సరఫరాను పూర్తి స్థాయిలో ఉండేలా చూస్తున్నాం. #AdaviThalliBaata
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
10
480
1.7K
15.8K
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు✊🔥 ప్రజల కోసం,సమాజం కోసం, దేశం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి శ్రీ @PawanKalyan గారు ప్రారంబించిన సామాజిక ఉద్యమమే జనసేన పార్టీ. #KishoreGunukula - @JanaSenaParty జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా @AjayaKumarJSP గారు ఆధ్వర్యం లో అన్ని విభాగాలను కలిపుతూ పార్టీ కార్యాలయం లో వేడుకగా ఆవిర్భావ సంబరాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది. గత 13 సంవత్సరాలుగా అనేక ఒత్తిడులు, విమర్శలు,బెదిరింపులను లెక్క చేయక ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ... కూటమి ప్రభుత్వం లో భాగస్వామ్యంగా 19 నెలల కాలంలోనే సమాజం మరచి పోయిన అనేక సున్నితమైన సమస్యల పరిష్కార మార్గాలను చూపుతూ ఒక గొప్ప నాయకుడిగా నిలుస్తున్న శ్రీ #PawanKalyan గారు... జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, జనసైనికులు అందరూ అదే స్పూర్తితో ప్రజల మధ్య ఉండి సేవ చేయాలని కోరుకుంటున్నాను. “నిజాయితీతో కూడిన రాజకీయాలు – సమాజ మార్పు కోసం పోరాటం” అనే లక్ష్యంతో ప్రారంభమైన జనసేన ఉద్యమం భవిష్యత్తులో మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ… జనసేన పార్టీకి 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ✊🔥.. @APDeputyCMO @NagaBabuOffl @mnadendla @itsRamTalluri @JSPShatagniTeam #JanaSenaFormationDay #AdaviThalliBaata #JSPFormationDay #Nellorecity #Nellore #Andhrapradesh
తెలుగు
6
12
48
288
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
13వ @JanaSenaParty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు... “స్వార్థ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, సామూహిక ఉన్నత ఆశయాలకు పురుడు పోసుకుంటూ సమాజ మార్పు కోసం పుట్టిన ఉద్యమమే జనసేన పార్టీ ఆవిర్భావం.” #KishoreGunukula #janasena #JSPFormationDay జై జనసేన @PawanKalyan జై పవన్ కళ్యాణ్ @APDeputyCMO జై హింద్ #Nellorecity #Nellore #PawanKalyan
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media
తెలుగు
0
12
40
376
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 리트윗함
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా
యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న భారతీయుల @JanaSenaParty @AjayaKumarJSP చొరవతో రక్షణ. ఒక హిందువు ఒక క్రిస్టియన్ పాస్టర్ ప్రాణాలను కాపాడి మానవత్వమే ప్రధానమనినిరూపించాం. #KishoreGunukula #janasena #JanasenaUdyami #AjayaKumarVemulapati #PawanKalyan @PawanKalyan #JanaSenaParty
తెలుగు
0
4
8
118
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
హూ ద హెల్ ఆర్ యు టు టాక్ అబౌట్ సనాతన ధర్మ... బెదిరింపులు చేసే వాళ్లు చాలా మంది ఉంటారు…భయపడని నాయకుడు మాత్రం ఒకడే – @PawanKalyan గారు .” 🔥 మత ఉగ్రవాద పాస్టర్ #PawanKalyan గారి ఎడమ కాలు చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీకలేవు గుర్తుపెట్టుకో... #KishoreGunukula - @JanaSenaParty జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నీ ఫోటో బయట పెడితే బహిరంగంగా తిరగలేవు ప్రజలు కొట్టి సంపేస్తారు. అది పవన్ కళ్యాణ్ అంటే... క్రిమినల్ కేసులు ప్రాంతీయ కుంపటి తో ఎదిగి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న కల్వకుంట కవిత గాని ఇటువంటి మత ఉగ్రవాద పాస్టర్లు కానీ ప్రజల మద్దతు ఉన్న అన్ని వర్గాలకు మేలు చేస్తున్న పవన్ ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి విలువలు కోల్పోయినట్లే... సర్వమత సమ్మేళనం మన భారతదేశము,పరమత సహనం కలిగి ఉండండి మన మతాలని గౌరవించుకోండి అన్న భావాన్ని ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత వీరికి లేదు.. పెద్దలని మైకులు ఇస్తే వర్గాలుగా కులాలుగా విభజించి పెత్తనం చెలాయించాలని చూసే మూర్ఖులకు ప్రజలు సరైన సమాధానం చెబుతారు.వీరికి ఉగ్రవాదులకు వేసే శిక్షలు అమలుపరిచి సంఘం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది... @APDeputyCMO @itsRamTalluri @AjayaKumarJSP @NagaBabuOffl @mnadendla @JSPShatagniTeam #JanasenaUdyami #Nellore #Nellorecity #Andhrapradesh
తెలుగు
6
39
169
2.1K