AK Live Now

230 posts

AK Live Now banner
AK Live Now

AK Live Now

@AKLiveNow

Real-time news from Andhra Pradesh & Telangana. Politics • People • Culture • Events #AKLiveNow

Katılım Nisan 2021
0 Takip Edilen56.9K Takipçiler
Sabitlenmiş Tweet
AK Live Now
AK Live Now@AKLiveNow·
ఆర్నబ్: జగన్ క్రైస్తవుడా? వైసీపీ ప్రతినిధి: ఆయన మానవతావాది. ఆర్నబ్: నేనూ మానవతావాదినే. అయితే జగన్ క్రైస్తవ మానవతావాదినా? లేక హిందూ మానవతావాదినా? 😄😄 వైసీపీ ప్రతినిధి: మీరు మతాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆర్నబ్: ఎందుకంటే తిరుపతి దేవస్థానం హిందువుల అత్యంత పవిత్రమైన క్షేత్రం. 🔥 #TirupatiLaddu #TTD
తెలుగు
10
309
1.2K
44.4K
AK Live Now
AK Live Now@AKLiveNow·
తమిళనాడులో హై వోల్టేజ్ మూమెంట్స్..! సీనియర్ పోలీస్ అధికారులు, టాప్ IAS అధికారులు, టీవీకే చీఫ్ విజయ్ నివాసానికి చేరుకుంటున్నారు. టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద థలపతి అభిమానుల భారీ రద్దీ. రాజకీయంగా కీలక పరిణామాలకు సంకేతాలు..! #Tamilnadu #ElectionResults2026
తెలుగు
0
16
226
8K
AK Live Now
AK Live Now@AKLiveNow·
11 మంది ఎమ్మెల్యేలు తగ్గితే పంపుతా అని విజయ్ కు జగన్ హామీ ఇచ్చారేమో 🫣
greatandhra@greatandhranews

#info విజయ్ తో టచ్ లో ఉన్న వై.ఎస్ జగన్. రేపు ఫలితాల వెల్లడి నేపథ్యంలో తన మిత్రుడు గెలవాలని ఆకాంక్ష. #TVKVijay#Jagan

తెలుగు
3
15
100
3.4K
AK Live Now
AK Live Now@AKLiveNow·
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏపీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. డిజిటల్ లెర్నింగ్ & ప్రాజెక్ట్ ఆధారిత బోధనలో టీచర్లకు ప్రపంచ స్థాయి శిక్షణ కోసం 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను వారం పాటు సింగపూర్ పంపిస్తున్న కూటమి ప్రభుత్వం.
తెలుగు
0
3
36
972
AK Live Now
AK Live Now@AKLiveNow·
ఈ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీనే... 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో (చైనాలోని 3 గోర్జేస్ డ్యాం వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేసి) 2 గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది !! ఈ నవయుగ కంపెనీనే... కమ్మోళ్ళ కంపెనీ అని చెప్పి 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి తప్పించింది !! ఇదే కంపెనీని కొనసాగించి ఉంటే... ఈపాటికే ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ ద్వారా కెనాల్స్ లో నీటిని పారించి ఉండేవారు !!
AK Live Now tweet media
తెలుగు
0
2
14
1.1K
AK Live Now
AK Live Now@AKLiveNow·
ఒక్క సారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్ లు లేరీ నాటకంలో ప్రతీ మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం! పాకే ప్రతి ప్రాణినీ కదిపే నిజం ఒక్కటే, ఆకలి! పరితపించే ఆత్మనల్లా శాశించే శక్తొక్కటే, ఆశ! ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది ... నీతీ నిజాయితీలు కొలిమిలో కొవ్వోత్తుల్లా కరిగిపోతాయి
తెలుగు
0
3
9
637
AK Live Now
AK Live Now@AKLiveNow·
సర్జరీ తర్వాత తొలిసారి కనపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
AK Live Now tweet mediaAK Live Now tweet media
తెలుగు
0
3
33
684
AK Live Now
AK Live Now@AKLiveNow·
కుక్కల రక్తంతో వ్యాపారం చేయడం లేదు. కుక్కల రక్తం మనుషులకు ఉపయోగపడదు. మా మీద కుట్ర చేశారు.. చిన్న కుటుంబం నుంచి వచ్చిన నాపై కుట్రలు చేశారు. కొంతమంది కావాలనే ఫోటోలను లీక్ చేశారు.. మా దగ్గర ఉన్న డాక్టర్లే కుట్ర చేశారు - పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ వెంకట్ యాదవ్
తెలుగు
0
4
37
4K
AK Live Now
AK Live Now@AKLiveNow·
ఇంతకాలం పేపర్లలో, టీవీల్లో ఇలాంటి ఫుల్ పేజీ ప్రకటనలు, ర్యాంకుల హోరు కేవలం కార్పొరేట్ స్కూల్స్ దగ్గరే చూశాం. కానీ సీన్ మారింది! తొలిసారి ఒక కార్పొరేట్ స్థాయి బ్రాండింగ్‌తో, విద్యార్థుల మార్కులను గర్వంగా చూపిస్తూ.. మా ప్రభుత్వ స్కూళ్లలో చేరండి అని, తమ స్కూల్స్ లో చదివిన విద్యార్ధుల గురించి ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం ఒక సరికొత్త ట్రెండ్. ఇది కదా అసలైన పోటీ అంటే. లక్షలు ఖర్చు చేసి తల్లి తండ్రులు కార్పోరేట్ స్కూల్స్ లో జాయిన్ చేసేది ఈ ప్రకటనలలో తమ పిల్లలను చూడాలనే, ఇంతకు మించి ఏం కావాలి..? రూపాయి ఖర్చు లేకుండా క్వాలిటీ చదువు..! ఈ మార్పుకు దారితీసిన @naralokesh గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు
0
3
19
467
AK Live Now
AK Live Now@AKLiveNow·
జగన్ మావిగన్ పై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రియాక్షన్
తెలుగు
0
3
10
553
AK Live Now
AK Live Now@AKLiveNow·
పెట్రోల్ బంకులో నయా మోసం! హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని HP పెట్రోల్ బంకు హయత్ నగర్ ఫీలింగ్ సెక్షన్ లో నయా మోసం వెలుగు చూసింది మారుతి ఎక్స్ ప్రెస్ సో కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించగా కెపాసిటీ మించి చూపేయడంతో అవాకైనా కస్టమర్ తన కారులో 27 లీటర్లకు ఫుల్ అవుతుందని కానీ బంకు వాళ్లు 32 లీటర్లు పోసినట్టు రసీదు ఇవ్వడంతో కస్టమర్ అవాక్కయ్యాడు ఇలాంటి మోసాలు వెలుగు చూడడంతో వాహనదారులు కంగు తిన్నారు… ఇదేంటని బంకు యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో… కస్టమర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు
తెలుగు
16
249
912
59.8K
AK Live Now
AK Live Now@AKLiveNow·
పది ఫలితాల్లో ఉత్తీర్ణులైన తండ్రీకుమార్తె పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన తండ్రి, కుమార్తె తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి ఉత్తీర్ణత సాధించారు. 2003లో కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల తొమ్మిదో తరగతిలో చదువు మానేసిన జి. బాబురావు.. స్థానికంగా ఉన్న సిమెంట్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తున్నారు. ఈ ఏడాది తన చిన్న కుమార్తె చిట్టితో పాటు ఓపెన్‌ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాశారు. కుమార్తె చిట్టి 448 మార్కులతో ఉత్తీర్ణతో సాధించగా.. తండ్రి బాబురావు 257 మార్కులతో పాసయ్యారు.
తెలుగు
0
7
39
2.1K
AK Live Now
AK Live Now@AKLiveNow·
ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం ఆపిన టికెట్ స్క్వాడ్ అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు
తెలుగు
0
1
27
1.7K
AK Live Now
AK Live Now@AKLiveNow·
గతంలో పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ ర్యాంకులే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు సాధించిన విజయాలపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఇండియా హిస్టరీలోనే తొలిసారి. లోకేష్ గారి సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సరికొత్త రికార్డులు సృష్టించారు. 596/600 స్కోర్లతో పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వ బడి - మన అందరి గర్వకారణం. గవర్నమెంట్ స్కూల్స్ లో పాస్ అయితే చాలు అనేది ఒకప్పటి ఫీలింగ్, ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేయడం కొత్త ట్రెండ్. #AndhraPradesh
AK Live Now tweet mediaAK Live Now tweet media
తెలుగు
2
8
56
1.5K
AK Live Now
AK Live Now@AKLiveNow·
మే నెలలో జరగబోయే టీడీపీ 'మహానాడు' వేదిక ఖరారు.. ముందుగా శ్రీకాకుళంలో నిర్వహించాలని భావించినా.. తాజాగా నెల్లూరు జిల్లాకు వేదిక మార్పు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం. జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో ప్రధాని మోదీ సభ ఉండటంతో ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. #TDPMahanadu
తెలుగు
0
2
12
740
AK Live Now
AK Live Now@AKLiveNow·
మంగ్లీ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా? గాయని మంగ్లీతో ముడిపడి ఉన్న మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్‌కు మూడు సార్లు డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రమావత్ మధు బ్యాంకు ఖాతాలను పోలీసులు జప్తు చేశారు. మైక్రోఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి గాయని మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొంతమంది రూ. కోట్లలో మోసగించారంటూ హిమకాంత్ రెడ్డి తదితరులు తనను సంప్రదించారని సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఇటీవల తెలిపారు. సోదరుడి ఖాతాలోకి మైక్రోఫైనాన్స్ డబ్బులు జమ కావడంతో ఆయనతో పాటు మంగ్లీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.
AK Live Now tweet media
తెలుగు
0
5
20
2.4K
AK Live Now
AK Live Now@AKLiveNow·
మాజీ సీఎం వైఎస్ జగన్ అప్పటి CPRO, ప్రస్తుత వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మరోసారి అరెస్టు..! శ్రీహరిని అరెస్టు చేసిన గుంటూరు కొత్తపేట పోలీసులు. కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసిన కాసేపటికే.. శ్రీహరిని అరెస్టు చేసి గుంటూరు తరలించిన కొత్తపేట పోలీసులు...
తెలుగు
0
1
13
644
AK Live Now
AK Live Now@AKLiveNow·
అక్కడ మునిగితే "ప్రకృతి వైపరీత్యం".. అమరావతిలో పడితే "గ్రాఫిక్స్ మునిగాయ్" అని ఏడుపా? నిన్న బెంగళూరులో భారీ వర్షానికి రోడ్లు చెరువులై, నగరం అతలాకుతలమైంది. అదే వర్షం గానీ అమరావతిలో పడితే.. బెంగళూరు ఏసీ రూముల్లో కూర్చుని కొంతమంది "పేటీఎం మేధావులు" అమరావతి మునిగిపోతోంది, అది శ్మశానం అని సోషల్ మీడియాలో రచ్చ చేసేవారు. బెంగళూరు వంటి మెట్రో నగరాలే వానకు తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే, కనీసం నిర్మాణాలు కూడా పూర్తి కాని అమరావతిపై విషం చిమ్మడం మీకే చెల్లింది. నిజమైన రాజధాని మీద మీ అసూయకి మందు లేదు కానీ, ప్రకృతిని చూసైనా కళ్లు తెరవండి తమ్ముళ్లూ.
greatandhra@greatandhranews

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో బుధవారం రాత్రి కురిసిన వర్షంతో జనం వణికిపోయారు. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది అకాల వర్షానికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులోని బౌరింగ్, లేడీ కర్జాన్ ఆసుపత్రి సమీపంలో ప్రహరీ గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారుల సహా ఏడుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు

తెలుగు
8
50
161
7.4K
AK Live Now
AK Live Now@AKLiveNow·
మే నెలలో జరగబోయే టీడీపీ 'మహానాడు' వేదిక ఖరారు.. ముందుగా శ్రీకాకుళంలో నిర్వహించాలని భావించినా.. తాజాగా నెల్లూరు జిల్లాకు వేదిక మార్పు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం. జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో ప్రధాని మోదీ సభ ఉండటంతో ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. #TDPMahanaadu
తెలుగు
0
1
17
719