ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతుల ఉత్పత్తుల సేకరణకు సన్నద్ధత పై సీఎం వైయస్ జగన్ సమీక్ష.రైతులకు ఖచ్చితంగా మద్దతుధర అందాలని,ఇందుకోసం రూ.3300 కోట్లతో ధరలస్థిరీకరణ నిధిని సిద్ధం చేసామన్న సీఎం.రైతులకు ఆ ధరలు దక్కేలా చూడాల్సిన బాధ్యత జేసీలదేనని,రోజువారీ కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించిన సీఎం