
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు పోల్కంపల్లి PACS సందర్శించి ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్పై వివరాలు తెలుసుకుని, రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని, స్టాక్ రికార్డులు కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు.
#Agriculture #Fertilizers #PACS
@TelanganaCMO @TelanganaCS @IPRTelangana


తెలుగు


















































