
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేములవాడ మున్సిపాలిటీలోని 25 వ వార్డులో నిర్వహించిన వార్డుసభలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొని, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులు మాట్లాడి వారి అనుభవాన్ని వార్డు ప్రజలతో పంచుకోవడం జరిగింది.




తెలుగు














































