భీమడోలు గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టిన వాటర్ ఫిల్టర్ బెడ్ను నేడు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించాను.గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
#PatsamatlaDharmaraju#UnguturuMLA#Bhimadole#JalJeevanMission
ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 63 మంది లబ్దిదారులకు CMRF ద్వారా మంజూరైన 28,88,409 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మరాజు గారు లబ్దిదారులకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సార్లు సందర్శన” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి జన్మదినం సందర్బంగా ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అత్యంత ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించబడ్డాయి.
నాలుగు మండలాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపార
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి పర్యటన వివరములు…
14 - 05-2026 (గురువారం)
1. ఉదయం 9:30 నిమిషాలకు గణపవరం మండలం గణపవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద "వన్ మంత్ - వన్ విలేజ్ - ఫోర్ విజిట్స్" కార్యక్రమంలో పాల్గొంటారు.
@JanaSenaParty@JSPShatagniTeam
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి పర్యటన వివరములు…
13 - 05-2026 (బుధవారం)
1. ఉదయం 8:30 నిమిషాలకు ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో తోకలపల్లి డ్రైన్ పై రైతులు స్వచ్ఛందంగా నిర్మించుకుంటున్న రెగ్యులేటర్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం.
@janasenaparty@jai_tdp
ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు స్థానిక కూటమి పార్టీల నేతలు, నీటి సంఘం అధ్యక్షులు, రైతులు, ఇరిగేషన్ మరియు డ్రైన్ అధికారులతో కలిసి తోకలపల్లి మెయిన్ డ్రైన్లోకి కలిసే ఉంగుటూరు మురుగు కోడు (డ్రైన్) తవ్వకం పనులను పరిశీలించారు.
@JanaSenaParty
ఈరోజు ఉంగుటూరు శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయంలో గణపవరం మండలం వాకపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో @JanaSenaParty లో చేరారు.