
ఉచిత బస్సు పథకం ప్రభుత్వం సొమ్ము చెల్లించడం లేదా!.
ప్రైవేటీకరణ వైపు ఆర్టీసీ. ప్రైవేటీకరణ తప్పనిసరి అంటున్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆర్ధిక భారం పడిందంటున్న నారాయణ. అసలు ఆ పథకం ప్రకటించినప్పుడు ఎంత మంది మహిళలు ప్రయాణిస్తారో వారి తప్పున టికెట్ సొమ్మును ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుందని చంద్రబాబు చెప్పారు. మరి అలా చెల్లించడం లేదా ?. చెల్లిస్తుంటే ఆర్టీసీపై ఆ పథకం వల్ల భారం పడిందని ఆర్టీసీ చైర్మన్ ఎందుకు చెబుతారు?.
తెలుగు


