20.03.2019 డాక్టర్ బి.ఆర్ అంభేత్కర్ గారికి పూలమాల వేసిన వైఎస్సార్సీపీ పార్టీ నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి మన జన హృదయ నేత శ్రీ కనుమూరి రఘురామా కృష్ణం రాజు..
#KRRKR#ysrcp#narasapur#MP#APElections2019
జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. భీమవరం ఆనంద పంక్షన్ హల్లో ఆదిత్య స్కూల్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణంరాజు, వారి తనయుడు ఆదిత్య వర్మ తోపాటు 500 మంది వైఎస్సార్ సీపీ లోకి చేరారు.
#KRRKRaju#Jagan#Elections#NarsapuramMP#bhimavaram
@ఈరోజు ఉదయం భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న నరసాపురం వైయస్సార్ సిపి పార్లమెంట్ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణం రాజు గారు
#bhimavaram#SaturdayMotivation#APElections2019
ఆచంట నియోజకవర్గంలో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సైనికులమై సాగుదామని అన్నారు. # Narasapuram# Palakollu# Achanta# Bhimavaram#@@@
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం తథ్యం శుక్రవారం భీమవరం మండలం గొల్లవానీతిప్ప గ్రామానికి చెందిన వందలాది మంది వైఎస్సార్ సిపిలోకి చేరారు.పార్టీ కండువాను కప్పి పార్టీలోకి పలువురి ప్రముఖులతో కలసి ఆహ్వానించడం జరిగింది.
#RaghuRamaRaju#YSRCP#Elections2019#Narsapuram MP@#