
పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఏ మాత్రం తగ్గినా కఠిన చర్యలు తీసుకుంటాం. టీచర్లు ముందుగా భోజనం రుచి చూడాలి. హెడ్మాస్టర్లు, ఎంఈఓలు పర్యవేక్షించాలి. అన్ని స్కూళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం.
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు
Nara Lokesh Updates
2.6K posts




























