సంగారెడ్డి జిల్లా కిచ్చన్నపల్లిలోని 800 ఏళ్ల ప్రాచీన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.1.09 కోట్లు, అలాగే జోగిపేటలోని టీటీడీ కళ్యాణమండపం పై అంతస్తు నిర్మాణానికి రూ.69 లక్షలు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు అనువంశిక ధర్మకర్తలు, స్థానాచార్యులు మరియు స్థానిక నాయకులు గంగా జోగినాథ్, రామాగౌడ్, రాజశేఖర్ కులకర్ణి, భిక్షపతి, జగదీశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
#TTD#Tirumala#SrivaruSeva#TempleDevelopment#Sangareddy#Jogipet#SanatanaDharma#OmNamoVenkatesaya