బందరు పోర్టుకు 2019కి ముందే భూసేకరణ చేశాం. 2019 ఎన్నికలు అవ్వగానే టెండర్లు రద్దు చేసి గందరగోళం చేశారు.
మళ్లీ మనం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాం. బ్రేక్వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్షోర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 57 శాతం పనులు పూర్తయ్యాయి.
#పేదలసేవలో
#PensionsPandugalnAP
టీచర్ గా కాసేపు సందడి చేసిన ముఖ్యమంత్రి! కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబుగారు మార్గమధ్యంలో కనిపించిన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.చిన్నారులను కొన్ని ప్రశ్నలు వేసి వారితో రైమ్స్ పాడించుకున్నారు.
#ChandrababuNaidu
పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో CM చంద్రబాబు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
#పేదలసేవలో
#PensionsPandugalnAP