BRS TechCell

20.8K posts

BRS TechCell banner
BRS TechCell

BRS TechCell

@BRSTechCell

#JaiTelangana ✊ #JaiBharat

Hyderabad Katılım Ağustos 2020
126 Takip Edilen46.7K Takipçiler
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రంలోని ప్రజలకు కలిగే ప్రయోజనాలను స్పష్టంగా వివరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
17
35
107
1.2K
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ప్రపంచ ఎన్నికల వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అత్యంత పెద్ద ఫ్రాడ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 840 రోజులు గడిచిపోయాయి కానీ అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
తెలుగు
0
58
144
1.6K
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
గ్యారంటీల గారడీతో నాలుగు కోట్ల మందికి టోపీ పెట్టింది కాంగ్రెస్! ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నాం. అధికారంలోకి వచ్చిన తొలిరోజే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల అమలు ఫైలు పైన సంతకం చేశారు. సరిగ్గా వారం రోజుల తర్వాత అప్పటి రాష్ట్ర గవర్నర్‌తో అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో చెప్పించారు. 800 రోజులైనా 6 గ్యారంటీల అమలుకు అతీగతీ లేదు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమతించాలి. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
21
71
192
6.3K
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని శనివారం ఎర్రవెల్లి నివాసంలో వారి చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జహంగీర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జుబేర్ మహమ్మద్, వారి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
3
55
500
10.1K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
కాంగ్రెస్ నాయకులవి ఓటు కోసం కోటి మోసాలు. ప్రజల నుండి ఓట్లు దండుకోవాలని ఆరు గ్యారంటీలు, పదమూడు డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టారు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
0
11
25
217
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
Live: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మీడియా సమావేశం. twitter.com/i/broadcasts/1…
తెలుగు
3
53
113
5.5K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
నిన్న ప్రకటించిన బడ్జెట్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి 20% నిధులు కేటాయించకుండా, జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించకుండా, యూత్ డిక్లరేషన్, విద్యా భరోసాను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా బడ్జెట్ ప్రతులను చించివేసి విలేకరుల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.26,674 కోట్లు కేటాయించి మొత్తం బడ్జెట్‌లో కేవలం (8.22%) మాత్రమే ప్రకటించడాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖపై ఉన్న చిత్తశుద్ధి స్పష్టమైంది. కోఠారి కమిషన్ విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని సూచించినప్పటికీ, విద్యా కమిషన్ 18% నిధులు కేటాయించాలని చెప్పినప్పటికీ, ఏ మాత్రం పట్టించుకోకుండా 8.22% నిధులనే కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటే, బడ్జెట్‌లో కనీసం ఊసెత్తకపోవడం సిగ్గుచేటు. జాబ్ క్యాలెండర్ జాడలేదు. నిరుద్యోగ భృతి అంశం మచ్చుకకైనా బడ్జెట్‌లో కనిపించకపోవడం చూస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఏపాటి శ్రద్ధుందో తేటతెల్లమైంది. యూత్ డిక్లరేషన్ కింద యువతకు వడ్డీలేని రూ.10 లక్షల రుణాలు, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ప్రస్తావన లేదు. విద్యా భరోసా పత్తా లేకుండా పోయింది. బడ్జెట్‌లో గురుకుల విద్యాలయాల గురించి ఏమాత్రం పట్టించుకోనట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదు. ఈ బడ్జెట్ విద్యార్థి, యువత, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రతిపాదించిన బడ్జెట్ కేవలం జీతాలు, వేతనాలు, పెన్షన్ల చెల్లింపులకే సరిపోతుంది తప్ప, విద్యారంగ సంస్కరణలకు చిల్లిగవ్వ కూడా మిగలదు. ‘రాజీవ్ యువ వికాసం’ అని పేరు పెట్టి, ఈ హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే రూ.10,000, ఇంటర్ పాస్ అయితే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.1 లక్ష, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చి, నిన్నటి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు రూ.10 వేల ఫెలోషిప్ ఇస్తామని అన్నారు. కానీ నిధుల కేటాయింపు మాత్రం శూన్యం. విద్యార్థుల అభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం, ఉద్యోగాల కల్పన కోసం బీఆర్ఎస్వీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించే వరకు పోరాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని దించే వరకు పోరాడుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, కాటం శివ, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజ్, రమేష్ గౌడ్, శీను నాయక్, రామకృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, అవినాష్, పవన్, కొండ గణేష్, రాకేష్, వినోద్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు
0
10
35
412
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తామని తెలంగాణలో ఉన్న ప్రతీ దేవుడిపైన ఒట్లు వేశాడు రేవంత్ రెడ్డి వెళ్తున్న నర్మెట గ్రామంలో ఇంతవరకు 350 మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు. సిద్ధిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రూ. 300 కోట్ల బకాయి పెట్టారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు 52% ఉన్నారు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
1
18
47
1.1K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఆరూ గ్యారెంటీలు ఆవిరి జేసిన్రూ అడ్డగోలు హామీలు గంగల కలిపిన్రూ.. గాలి గాలి మాటలతో గత్తర లేపిన్రూ.. రోతపుట్టే మాటలతో రోజులు గడిపిన్రూ.. మోఖా జూస్తిరిదోఖా జేస్తిరి కన్ను మూసి తెర్సే వరకు మొత్తం దోస్తిరీ మాయజేస్తిరీ మత్పరిస్తిరీ అందమైన తెలంగాణనాగం జేస్తిరీ వ్యాసకర్త - ఎమ్మెల్సీ @TheDeshapathi
BRS TechCell tweet media
తెలుగు
0
16
31
420
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
లొంగుబాట్లు సరే.. పునరావాసం ఏది? నక్సలైట్లు దశాబ్దాల పాటు అడవుల్లో ఉండి ఉద్యమించిన స్థితికి, లొంగుబాటు తర్వాత సమాజంలో వివిధ కారణాలతో బతుకలేని పరిస్థితులకు, ఆర్థిక ఇబ్బందులకు లోనై, తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చివరికి, కుటుంబ పోషణ భారమైన దుస్థితిలో కూడా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన ఘటనలు జరగడానికి బాధ్యత కూడా ఈ సమాజంలో ఉన్న మనందరిదీ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశాలపై దృష్టి సారించి, లొంగిపోయిన సమయంలో వారికి ప్రకటించిన నగదు, ఇతర ప్రోత్సాహకాలను ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే అందజేయాలి. వ్యాసకర్త: ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు
BRS TechCell tweet media
తెలుగు
0
13
26
234
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఈద్ ముబారక్! పవిత్ర మాసం.. ప్రతిదిన ఉపవాసం ఆత్మశుద్ధికి ప్రార్థనల సహవాసం దయాగుణం, దాతృత్వాలతో దైవీయమైన సమరసం. ఈ పవిత్ర మాసంలో మీకు శాంతి, సంతోషం, ఆధ్యాత్మిక అభ్యున్నతి కలగాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు!
BRS TechCell tweet media
తెలుగు
2
4
21
266
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మొండిచెయ్యి చూపించింది. ఉద్యోగులకు, మహిళలకు, ఉపాధ్యాయులకు, వృద్ధులకు, ఆర్టీసీ, సింగరేణి, చేనేత కార్మికులకు ఇలా అన్ని వర్గాలకు మొండిచెయ్యి చూపించింది. మొత్తం బీసీ సమాజానికి మొండిచెయ్యి చూపించింది. ఈ బడ్జెట్‌లో సకలజనులకు దక్కింది మొండిచెయ్యి మాత్రమే. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
30
5
13
191
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ప్రజలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే డబ్బులు లేవు అంటారు. దోచుకోవడానికి పెట్టుకున్న ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణకు మాత్రం లక్షన్నర కోట్లు పెట్టుకుంటున్నారు. - ఎమ్మెల్సీ @sravandasoju
తెలుగు
6
14
48
467
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఈ బడ్జెట్‌లో హైదరాబాద్ నగర ప్రజలను మోసం చేశారు. హైదరాబాద్ నగరాన్ని మూడు భాగాలుగా విభజించి దోచుకోవాలని చూస్తున్నారు. మూడు భాగాలుగా చేసిన కార్పొరేషన్ల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కాంగ్రెస్ నాయకులు నగరంలో ఉన్న విలువైన భూములపై కన్నేశారు. - ఎమ్మెల్యే @kp_vivekanand
తెలుగు
0
6
11
307
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
కాంగ్రెస్ ప్రభుత్వం.. డొల్ల ప్రభుత్వం! పోయిన అసెంబ్లీ సమావేశంలో సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో ఆరు లక్షల యాభై రెండు వేల రేషన్ కార్డులు ఇచ్చారని ఆన్ రికార్డు చెప్పారు. ఆ వ్యాఖ్యలు జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి ఈరోజు బడ్జెట్‌లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పించారు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
తెలుగు
0
5
16
249
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
బడ్జెట్ అంతా మోసం, ద్రోహం! అన్ని వర్గాల ప్రజలకు చెవిలో పువ్వులు పెట్టారు.. ఆరు గ్యారంటీలను మర్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులను, నిరుద్యోగుల ప్రస్తావన లేకుండా బడ్జెట్ తయారు చేశారు. దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పెంచుతామని, పెన్షన్ దారులకు నాలుగు వేలు పెన్షన్ పెంచుతామని మోసం చేశారు. వారి కుంభకోణాలు, కాంట్రాక్టుల కోసం బడ్జెట్ పెట్టుకున్నారు తప్ప, ప్రజలకు మేలు చేయడానికి ఒక్కటి కూడా పెట్టలేదు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
తెలుగు
0
7
16
181
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని గెలిపిస్తే మూడు నెలల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం, సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రూ. 2,50,000 సహాయం చేస్తామని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి, అభయహస్తం అని మేనిఫెస్టో పెట్టి.. మూడు నెలల్లో అమలు చేస్తామని చెప్పి ఇవ్వాళ మూడో బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించకుండా, ఆరు గ్యారంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. జేమ్స్ బాండ్‌ల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చి, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు మూడో బడ్జెట్‌లో కూడా గ్యారెంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ప్రతి వర్గాన్ని వంచిస్తున్నారు. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్లు కలిపినా 20 వేల కోట్లకు మించలేదు.. వృద్ధులు, వితంతువులు ఎదురుచూస్తున్న రూ. 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. మహిళలకు 18 ఏళ్లు నిండిన కోటి 58 లక్షల మందికి ఇస్తామని చెప్పిన రూ. 2,500 మహాలక్ష్మి పథకం ఏమైంది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ హామీ అమలు చేయాలి.. రైతులకు రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పటికే ఉన్న రైతుబంధునే అమలు చేయడంలో విఫలమయ్యారు.. సంక్రాంతికి రావాల్సిన డబ్బులు ఉగాది దాటినా రాకపోవడం లేదు. ఉద్యోగాల విషయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఇది యువతను మోసం చేయడమే. మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైపోయాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రతి అడుగునా రాష్ట్ర ప్రజల తరపున మిమ్మల్ని నిలదీస్తాం. హామీలు నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. * బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
62
13
36
370
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
కాంగ్రెస్ వైఫల్యాల బాకీ కార్డుతో గన్ పార్క్, అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
తెలుగు
50
6
17
267
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కరువు తీర్చే కాళేశ్వర గంగ... యాదాద్రికి చేరిన కాళేశ్వరం జలాలు. సుమారు 400 కిలోమీటర్ల పైగా ప్రయాణించి యాదాద్రి జిల్లాను ముద్దాడిన కాళేశ్వరం జలాలు. తొలిసారిగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు విడుదలైన నీళ్లతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. తెలంగాణ నేల గొంతు తడిపిన దార్శనికుడు, అపర భగీరథుడు కేసీఆర్ గారి అకుంఠిత దీక్షకు, ఆయన శ్రమకు దక్కిన ప్రతిఫలమే ఈ జలదృశ్యం. ఆయన విజన్ వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలమైంది. #KaleshwaramProject
తెలుగు
5
108
459
7.8K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
నీ మాటలకు తెలంగాణ ప్రజల ప్రతిస్పందన ఇదీ రేవం..తూ! 👇
తెలుగు
114
12
16
338