
ఢిల్లీలో విద్యార్థి, యువతపైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
ఢిల్లీలో విద్యార్థులు, యువతపైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యానికి, అణిచివేతకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొనబోతున్నారు.
విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ చేపట్టే ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరుకానున్నారు.

తెలుగు





