Bong
76 posts

Bong
@BongChh_
Pichhollaki dooramga unta | Atheist | Wit | Everyone does at the end | Backup: @TheBongChh




పనికిరాని కుంకీ ఏనుగులను కర్ణాటక నుండి తీసుకు వచ్చి డ్రామాలు ఆడిన డిప్యూటీ సీఎం @PawanKalyan






బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబ నిర్ణయం మానవత్వంతో కూడుకున్నది శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మరణించిన తరువాత జీవించే అవకాశం అవయవ దానంతోనే లభిస్తుందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబాన్ని ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి శ్రీ వసంత రాయలు కుటుంబం మానవత్వంతో కూడిన నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా శ్రీ పి. హరిప్రసాద్ గారు మాట్లాడుతూ... “ శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు మరణం ఆ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు. జన సైనికుడు అకాల మరణం విషయం తెలిసిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎంతో బాధపడ్డారు. తక్షణం కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని ఇక్కడికి పంపించార"న్నారు. • శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితోనే... మృతుడు కుమారుడు శ్రీ సీతారామరాజు మాట్లాడుతూ.. “మా నాన్న గారు మరణానంతరం కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి దేహంలో జీవించే అవకాశం ఉంటుందని అవయవదానానికి అంగీకరించాం. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే మా కుటుంబం అవయవదానానికి అంగీకరించాం. పుట్టిన ప్రతి ఒక్కరు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షిస్తారు. ఆయనను స్ఫూర్తిని అందిపుచ్చుకొని అవయవదానానికి అంగీకరించాం. డాక్టర్ అనూష మాట్లాడుతూ... “పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు అభినందనీయులు. కష్ట సమయంలో కూడా నలుగురిని బతికించాలన్న వారి ఆకాంక్ష చాలా గొప్పది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా.. మనో ధైర్యం కోల్పోకుండా అవయవదానం గురించి మేము చెప్పిన వెంటనే ఒప్పుకున్నార"న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీ తోట సత్యనారాయణ, శ్రీ చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.













హరిహర వీరమల్లు ఫ్రీ షోలు వేస్తున్న జనసేన ఎమ్మెల్యే నేడు జూలై 27 రోజున 9, 10, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థుల కోసం కోరుకొండ, సీతానగరంలో రామకృష్ణ థియేటర్, గీతా సినిమాస్ నందు హరిహర వీరమల్లు 2 ఫ్రీ షోలు వేయనున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ




డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనండి.. దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలకు, జన సైనికులను విజ్ఞప్తి చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర వీరమల్లు సినిమా చూడాలి.. మీరు డబ్బులు పెట్టి ఇతరులకు సినిమా చూపించాలి హరిహర వీరమల్లు సినిమాను హిట్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు పవన్ ఆదేశాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇప్పటికే మూడు సార్లు జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ వారం రోజుల పాటు ఈ సినిమాను సపోర్ట్ చేయాలి.. సినిమా టాక్ నెగటివ్గా ఉంది దాన్ని మార్చాలి పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలి మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరు చూసేలా చేయాలి హరిహర వీరమల్లు ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది.. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలి ఎక్కువ సార్లు హరిహర వీరమల్లు సినిమా చూడండి.. విజయవంతంగా నడిచేలా చూడండి డబ్బులు లేనివాళ్లకు డబ్బులు ఇచ్చి చూపించండి ప్రతీ థియేటర్కి వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయండి అందరిని సినిమాకు తీసుకొచ్చే బాధ్యత మీదే - మంత్రి నాదెండ్ల మనోహర్











