
వ్యవసాయానికి అండగా… రైతుకు భరోసాగా! 🌾
జూన్ 8 నుంచి జూలై 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు యూరియా, డీఏపీ, మండి ఎరువుల నిరంతర సరఫరా అందించి వ్యవసాయానికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోంది.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.
#AndhraPradesh #RythuBharosa

తెలుగు





