
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించాను. రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, పింఛన్లు, త్రాగునీరు, రహదారులు తదితర అంశాలపై మొత్తం 35 వినతులు అందగా, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యమని, ఇకముందు కూడా తరచుగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి అర్జీకి సమయానికి పరిష్కారం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చాను.
#MamidiGovindaRao #Pathapatnam
#PrajaDarbar #PublicGrievances




తెలుగు



































