రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం రాత్రి రాజమండ్రి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు, కాకినాడ ఎంపీ శ్రీ @tangella_uday గారు, ఎమ్మెల్యేలు శ్రీ పంతం నానాజీ గారు, శ్రీ @BattulaBalarama కృష్ణ గారు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జనసేన పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.