Bode Venkat Ram retweetledi

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్ర స్థాయి పర్యటనతో పనుల తీరును పరిశీలించాను. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద మంత్రులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించాను. కూటమి ప్రభుత్వంలో పనులను గాడిన పెట్టి వేగవంతం చేసిన కారణంగా ఇప్పటి వరకు ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులతో పాటు ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించాను. 2027 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చి.....రైతన్నల సాగునీటి కష్టాలు తీరుస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, పరస్పర సహకారంతో పోలవరాన్ని రాష్ట్రానికి వరంగా మారుస్తాం.




తెలుగు










