Major SPS Oberoi:
“#MaheshBabu’s #SarileruNeekevvaru felt like a complete MOCKERY of the Army.
I genuinely couldn’t connect with the way military emotions were treated, and I WALKED OUT of the theatre.”
#హరిహరవీరమల్లు తర్వాత మీరు చాలా సినిమాలు రిలీజ్ చేశారు... అప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడకుండా ఇప్పుడు నాలుగు నెలల తర్వాత పెద్ద సినిమా peddi వస్తుంటే ఇప్పటికిప్పుడు ఇలా సమస్యలు తెచ్చి తెల్చాలని అనడం కరెక్ట్ కాదు.
- Mythri Ravi
పిఠాపురం టెన్త్ టాపర్లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భరోసా
•ప్రభుత్వ పాఠశాలల్లో 580పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య
•నియోజకవర్గవ్యాప్తంగా 31 మంది గుర్తింపు
•విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో ముందుకు వచ్చిన విద్యా సంస్థలు
పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో విద్యార్థులకు ఆయన వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు లేని భగవంతుని పిల్లలకు నెలనెలా తన జీతాన్ని రూ. 5,000 చొప్పున నెలవారీ సాయం కింద అందిస్తున్న శ్రీ @PawanKalyan గారు, ఇప్పుడు 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారి అభిరుచికి అనుగుణంగా ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి రూ. 5 వేల సాయం అందుకుంటున్న వారిలో ఏడుగురు విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించారు. వీరితోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 31 మంది 580 మార్కును దాటారు.
ఈ విద్యార్థులలో 598 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. వీరందరి ప్రతిభకు తనవంతు ప్రోత్సాహకంగా పై చదువులకు సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారు. ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారి ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఆ 31 మందికి ఉచిత విద్య ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని గౌరవించి, అడిగిన వెంటనే పిఠాపురం విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విద్యాసంస్థలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని… ఉత్తమంగా రాణించాలని విద్యార్థులకు శుభాశీస్సులు అందించారు.
@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada#Pithapuram
An 75 Year Old Woman Was
Humiliated Publicly by IRCTC
Stuff While Silent Crowds
Watched. Humanity Dies When
Fear Overpowers Courage And
Compassion Completely.