ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్
వారికి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు
సంవత్సరానికి లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు
- సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో, గాయత్రీ పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న ప్రజా ప్రభుత్వం...
లక్ష కోట్లతో నిర్మించినా
నిరుపయోగంగా మారిన కాళేశ్వరం..
కబ్జాకోరులకు హెచ్చరిక… హైడ్రా మరింత బలంగా కొనసాగుతుంది: సీఎం రేవంత్
కబ్జాదారులు కోర్టులను ఆశ్రయించి వ్యవస్థను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గదు. అధికారుల నియామకం ప్రభుత్వ హక్కు. హైడ్రా తెలంగాణలో తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల్లో ఒకటి. న్యాయపరంగా పోరాడి, హైడ్రాను మరింత సమర్థవంతంగా బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కబ్జాదారుల చెరలో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజల కోసం హైడ్రా కాపాడుతోంది.
అక్రమ ఆక్రమణలను తొలగిస్తూ ప్రజల హక్కులను రక్షిస్తోంది. స్వాధీనం చేసుకున్న భూములను పేదల సంక్షేమం, ప్రజా అవసరాల కోసం వినియోగించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. హైడ్రా అనే సంస్థ తీసుకొచ్చినందుకు రేవంత్ అన్న కి థాంక్స్. ❤️
#Hydraa#Telangana#Revanthanna
ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి
దేశ రాజకీయాల్లో యువతకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు.
#Genz#RevanthReddy#Rahulgandhi#Modi
ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయినా సరే..
ఆపదంటే రేవంతన్న ముందుంటాడు..
పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని గ్రీన్ ఛానల్ లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు.
రేవంత్ సర్కార్ సూపర్.. 🔥
ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నా.. ఎన్నో పరీక్షలు నిర్వహించినా ఒక్కసారి కూడా పేపర్ లీక్ కాలేదు!
ఇదే మార్పు.. ఇదే యువతకు భరోసా.. ఇదే రేవంత్ సర్కార్! 🔥
#RevanthReddy