
బీఆర్ఎస్ నాయకుల స్పర్శతో అమరవీరుల స్థూపం అపవిత్రమైందని పాలతో అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేసిన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు తదితర కాంగ్రెస్ నాయకులు. #MettuSaiKumar #BRSFailedTelangana
Jon Tyrion
289 posts

@rootcausejhon
Passion to learn new technologies to grow my self.

బీఆర్ఎస్ నాయకుల స్పర్శతో అమరవీరుల స్థూపం అపవిత్రమైందని పాలతో అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేసిన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు తదితర కాంగ్రెస్ నాయకులు. #MettuSaiKumar #BRSFailedTelangana

బీఆర్ఎస్ నేతలు అమరవీరుల స్థూపాన్ని అపవిత్రం చేశారని శుద్ధి చేసిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్



Russia oil aagindha ra LK???????






𝐒𝐭𝐚𝐛𝐥𝐞 𝐟𝐮𝐞𝐥, 𝐬𝐭𝐚𝐛𝐥𝐞 𝐈𝐧𝐝𝐢𝐚. While the world watches petrol prices skyrocket across G20 nations, some facing brutal 20%+ surges, India stands tall and steady. Thanks to the Modi government's far-sighted energy strategy — massive diversification of crude sources, record strategic reserves covering 7-8 weeks, smart diplomacy, and a rock-solid commitment to shield citizens — petrol and diesel prices remain unchanged even as global crude crosses $100/barrel and the Strait of Hormuz chokes. This is Viksit Bharat planning years ahead, protecting every Indian from geopolitical chaos. 𝐖𝐡𝐞𝐧 𝐭𝐡𝐞 𝐬𝐭𝐨𝐫𝐦 𝐡𝐢𝐭𝐬 𝐡𝐚𝐫𝐝𝐞𝐬𝐭, 𝐬𝐭𝐫𝐨𝐧𝐠 𝐥𝐞𝐚𝐝𝐞𝐫𝐬𝐡𝐢𝐩 𝐤𝐞𝐞𝐩𝐬 𝐭𝐡𝐞 𝐞𝐧𝐠𝐢𝐧𝐞 𝐫𝐮𝐧𝐧𝐢𝐧𝐠.



ప్రజల మధ్యలో తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుంటే పొట్ట రాదు కదా @KTRBRS జనాల కోసం నిరాహారదీక్ష లాంటివి చేస్తే కూడా తగ్గుతుంది ఒళ్లు తరగకుండా ప్రజా సేవ చేస్తాం అనుకుంటే అది చాలా తప్పు

🔷భూదాన్ నిర్వాసితుల కన్నీరు తుడిచేందుకు సిద్ధమైన మంత్రులు..!! 🔷నేడే పట్టాల పంపిణీ.... 🔷ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందే ‘వెలుగుమట్ల’ బాధితులకు విముక్తి..!! 311 మందికి పట్టా + ఇందిరమ్మ ఇల్లు.. మరో 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఖమ్మం ఐడీఓసీ (IDOC) వేదికగా భూదాన్ నిర్వాసితుల కళ్లలో ఆనందాన్ని నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకమైన సర్వేను పూర్తి చేయించి, నిజమైన నిరుపేదలను గుర్తించారు. బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేయనున్నారు. బాధితులకు కేవలం స్థలమే కాకుండా, ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం కూడా మంజూరైంది. ఈ ప్రక్రియలో భాగంగా 311 మందికి ఇంటి స్థలం లేని వారికి 'పట్టా'తో పాటు 'ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం' ఇస్తారు. 101 మందికి ఇప్పటికే స్థలం ఉన్న వారికి నేరుగా 'ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం' అందజేస్తారు. మొత్తంగా 412 కుటుంబాలకు రేపటితో శాశ్వత గృహ యోగం కలగబోతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాలకు తావులేకుండా నేరుగా మంత్రులే బాధితుల చేతికి పట్టాలు ఇస్తుండటం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఇచ్చిన మాట కంటే ముందే బాధితులకు న్యాయం చేస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది..!!





Aditya 🙌🙌 పొలిటిషన్ కొడుకులు అంటే అంత impression ఉండేది కాదు కానీ ఆదిత్య డిఫరెంట్. చిన్న వయసుల మెచ్యూరిటీ, చిన్న చిన్న బాధ్యతలు తీసుకోవడం, ఎమోషనల్ గా వాళ్ళ అమ్మకు అవసరం అయినపుడు తోడు ఉంటుండు Even Himanshu behaves good with the people around him.

Revanth Rewrites Telangana History 100 Years Of Struggles / Flights Of Moaists & Naxalites Comes To An End !! Most Of them Ready To Surrender before the Government they would like to live with us మాటలతో యుద్ధాలను ఆపుతున్న రేవంత్ సర్కార్ 🫡



హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ... శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. Rahul Gandhi arrived in Hyderabad, He was welcomed by Chief Minister Revanth Reddy at Shamshabad Airport. #RevanthReddy #Telangana

3 years of hyderabad skyline evolution 🏗️