
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు అకాల మరణం అత్యంత బాధాకరం. తను పనిచేసే సంస్థ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఏబీఎన్ పూర్ణ వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీతో ప్రతిఒక్కరి మనసులు గెలుచుకున్నాడు. మీడియా కవరేజ్ లో భాగంగా రెండు దశాబ్దాలుగా ప్రజా పోరాటాలలో మాతో కలిసి పనిచేసిన పూర్ణ ఇక లేడన్న వార్త కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
@abntelugutv

తెలుగు



















