స్థిత ప్రజ్ఞుడు
32K posts

స్థిత ప్రజ్ఞుడు
@PSK_PKR
యద్భావం_తద్భవతి! అంతా శివెచ్చా🙌! Jai Shree Ram🚩! I am not Bad, Just Ego! Jai Telangana✊
























అక్రమంగా అసైన్డ్ భూములు కాజేస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు భూ భారతి ద్వారా అన్ని ఆధారాలు సేకరించాను – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్

అక్రమంగా అసైన్డ్ భూములు కాజేసిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయించిన వేం నరేందర్ రెడ్డి

భూ భారతి ద్వారా అసైన్డ్ భూములు కాజేస్తున్న వేం నరేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అనేక అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు 2010, 2015 ఎన్నికల అఫిడవిట్లో లేని భూమి, 2026 రాజ్యసభ అఫిడవిట్లో ఎలా వచ్చింది? శ్రీ సాయికృష్ణ గ్రానైట్స్ పేరిట వేం నరేందర్ రెడ్డి సతీమణి వేం విజయలక్ష్మి పేరిట మైనింగ్ అనుమతులు తీసుకున్నారు కానీ అదే మైనింగ్ అనుమతి తీసుకున్న సర్వే నంబర్లలో ఉన్న అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి కొడుకు పేరు మీద ఉన్నట్లు భూ భారతిలో రికార్డ్ ఉంది ఆ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కోసం మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్తో పాటు, అందరు ఉన్నతాధికారులు సంతకాలు చేశారు తన అక్రమ భూముల దందాకు సహాయం చేశాడని అదే కలెక్టర్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్కు స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చాడు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్


