JANASENAPARTY KURNOOL
8.8K posts

JANASENAPARTY KURNOOL
@kurnool_jsp
#VoteForGlass #KURNOOLJANASENA

























పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సూచన మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను 50 శాతం కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు చర్యలు పాటించాలని సూచించిన శ్రీ మోదీ గారు, స్వయంగా తాను పాటిస్తున్నారు. ఆ స్ఫూర్తిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారు. - ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada























