📢Andhra Pradesh🛣️
In Andhra Pradesh, we have approved ₹679.71 crore for the widening and strengthening of NH-42 from Mudigubba to Kadiri in Sri Sathya Sai district, upgrading it from a 2-lane road with paved shoulders to a 4-lane highway with paved shoulders.
The project will provide seamless connectivity from Anantapur and Sri Sathya Sai districts, as well as parts of Karnataka, to the Bengaluru–Vijayawada–Kolkata (BKV) Expressway, Tirupati, and Chennai. It will reduce travel and freight transit time, decongest traffic, and strengthen regional logistics and economic activity.
The project includes a 4-lane main carriageway, service roads, 1 flyover, 1 Vehicle Underpass-cum-Road Over Bridge (VUP-cum-ROB), and 1 major bridge, ensuring safer and more efficient travel for commuters and freight traffic alike.
#PragatiKaHighway#GatiShakti@PMOIndia@ncbn@ramMNK@PawanKalyan@PemmasaniOnX@BKP_Offical@PurandeswariBJP@MadhavBJP@BJP4Andhra
పిల్లల చదువుల ఖర్చులకు ఇక ఏ లోటూ లేదు" అంటూ క్రెడిట్ మెసేజ్ చూసి సంతోష పడుతున్న తల్లులు. మాట ఇచ్చిన విధంగానే తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు కొండంత ధైర్యాన్నిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు!
సినిమా షూటింగ్ లో ప్రముఖ నటులు, హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి గాయాలయ్యాయనే వార్త కలచివేసింది. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనసారా కోరుకుంటున్నాను.
#NandamuriBalakrishna
హిందూపురం నియోజకవర్గ రాచపల్లి సమీపంలో 709.38 కోట్లతో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు భూమి పూజ కార్యక్రమంలో *హిందూపురం శాసనసభ్యులు పద్మశ్రీ నందమూరి బాలకృష్ణగారు మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా శాసనసభ్యులతో కలిసి
మడకశిర పట్టణం EX ఎంపీపీ మరియు మాజీ జెడ్పిటిసిలక్ష్మీనరసప్ప( బుడ్డన్న) మృతి చెందగా మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ మండలం కొండమ నాయిని పాళ్యం గ్రామంలో. VB -G RAM G ( వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్)( గ్రామీణ) కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది
పెనుకొండ పట్టణం ఇస్లాంపురంలో( పేదల సేవలో ప్రభుత్వం) ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మరియు 55 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతనసిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
పెనుకొండ పట్టణం తిమ్మాపురం లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద 100 కోట్ల వ్యయంతో పెనుకొండ మున్సిపాలిటీలో ఇంటింటికి తాగునీటి పథకం కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
*అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఐటి విద్యా శాఖల మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ లో పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలకడం జరిగింది