Team YSJR
18K posts

Team YSJR retweetledi

వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన @YSRCParty శ్రేణులందరికీ అభినందనలు.
#1YearForCBNBackStabbing #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects
తెలుగు

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.
#YSRCP #AndhraPradesh


తెలుగు



Let’s demand accountability from TDP for their fake allegations about #TirumalaLaddu and judicial investigation #YSJaganDemandsProbeIntoTTD
English


If any flood victims are unnoticed by government officials, please reach out to us using #YSRCPFloodAlertVJWD and tag @JaganannaCNCTS
English

లేడీస్ హాస్టల్ లో 28 హిడెన్ కెమెరాలు..
నిందితులు అధికార పార్టీ పిల్లలు..
రాష్ట్రంలో ఆడపిల్లలకు కరువైన భద్రత..
#AndhraPradesh #SaveAPFromTDPJSP #GudlavaleruCollegeIncident
తెలుగు
Team YSJR retweetledi

ఇలాంటి ఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం ఎలా స్పందించింది.. ఈ ప్రభుత్వం ఎలా స్పందించిందో తేడా గమనించండి
- జగనన్న
#YSJagan #YSJaganCares
తెలుగు

కర్ణాటకలో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కర్ణాటక పరిధిలోనిది.. ఈ మాత్రం విషయం తెలియకుండా జగన్ గారి పై పడి ఏడవడం పరిపాటి అయిపోయింది అధికార పక్షానికి..
@Jaitdp @JanasenaParty
#AndhraPradesh #JanasenaParty

తెలుగు
Team YSJR retweetledi

.@ncbn … 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నాం. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదలచేస్తుంది. ఇదిజరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇదే మాదిరిగా మా ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు అందించి వారికి అండగానిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
అయితే 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆతర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికి జూన్, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా రూ.20వేలు ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడులకోసం బ్యాంకులచుట్టూ, వడ్డీవ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే పరిస్థితులను తీసుకొచ్చారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులసహా, ఇన్సూరెన్స్ ప్రీమియంకట్టి ఆ 2023-24కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్మును తక్షణమే విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాను.
రైతు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబూ…
తెలుగు
Team YSJR retweetledi

My best wishes and congratulations to @realmanubhaker on creating history as the first Indian woman to win a medal in shooting at the Olympics.
You have made me and all of India very proud!
#Olympics2024Paris

English
Team YSJR retweetledi

దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ``కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి`` అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు అబ్దుల్ కలాంగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
తెలుగు
Team YSJR retweetledi

ఊసరవెల్లి రంగులు మార్చినట్టు @ncbn రంగులు మార్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, మహిళలను, ముఖ్యంగా తల్లులను మోసం చేస్తూ రాజకీయం చేసే నీచాతినీచమైన రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు
ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచాక ఒక్కరికే ఇస్తా అని ప్లేటు ఫిరాయించి ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్నాడు
కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అన్న @PawanKalyan ఇప్పుడు ప్రశ్నించకుండా ఎక్కడ ఉన్నాడు?
తెలుగు


