Ramesh Kandula

7.3K posts

Ramesh Kandula banner
Ramesh Kandula

Ramesh Kandula

@iamkandula

Journalist. Author of 'Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao', published by Penguin Random House. Views Personal. RTs not endorsements.

Hyderabad, India Katılım Şubat 2010
332 Takip Edilen12.9K Takipçiler
Sabitlenmiş Tweet
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
My book on N T Rama Rao's fascinating political life will hit the stands on 18 January 2021. The Kindle version will also be available.
Ramesh Kandula tweet media
English
102
235
1.1K
0
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
This teaser from my interview with Dr Parakala Prabhakar captures his explosive views on how the electoral process is now thoroughly compromised. youtu.be/8B6pXpD0FJk
YouTube video
YouTube
English
4
1
9
2.7K
Ramesh Kandula retweetledi
Skanda Murthy
Skanda Murthy@SkandaMurthy85·
It’s easy to label, but hard to listen. When voices like @iamkandula question authority and help correct wrongs, Mr. Aluri Yugandhar got justice, Now this old lady too. Systems quietly set it right, he deserve thanks from the people. During Amaravati R1 Settlements..
Skanda Murthy tweet media
Ramesh Kandula@iamkandula

ఇది ఇవాల్టి ఈనాడు వార్త. ఇప్పుడీ ఫ్యాక్ట్ చెక్ బాధ్యులు (@FactCheckAPGov), వాళ్ల చేత ఫాల్స్ వివరణ ఇప్పించిన సిఆర్డీఏ పెద్దలు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? “ఆసరా లేని కుటుంబం దగ్గర 5 సెంట్లు ఇంటి భూమిని సేకరణ కింద తీసుకున్నారు, వాళ్లకి ప్రత్యామ్నాయం ఇవ్వటం లేదని అంటే” misleading అని బుకాయించారు. ఇప్పుడు కోర్టులో ప్లేటు ఫిరాయించారు. శుక్రవారం నాడు కోర్టులో '5 సెంట్ల భూమికి బదులుగా మరోచోట భూమి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు' అని సిఆర్డీఏ తరఫు న్యాయవాది కోర్టుకి చెప్పారు. నేను నా వీడియోలో చెప్పిందీ అదే ముక్క కదా - ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేయకూడదని! 5 సెంట్ల భూమి ఆమెది కాకపోతే, ఆమె కుటుంబానికి ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిన అవసరమే లేకపోతే కోర్టుకి ఇప్పుడిలా ఎందుకు చెప్పినట్టు? ఫ్యాక్ట్ చెక్ లో సిఆర్డీఏ మాయాజాలం చేస్తే, దానికి కొంతమంది తెలిసీతెలియక వంతపాాడారు. ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేశాక, సిఆర్డీఏ వాళ్లు నిజాలు ఒప్పుకున్నారు. దీన్నిబట్టి ఎవరి క్రెడిబిలిటి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.

English
1
4
9
1.5K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
ఇది ఇవాల్టి ఈనాడు వార్త. ఇప్పుడీ ఫ్యాక్ట్ చెక్ బాధ్యులు (@FactCheckAPGov), వాళ్ల చేత ఫాల్స్ వివరణ ఇప్పించిన సిఆర్డీఏ పెద్దలు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? “ఆసరా లేని కుటుంబం దగ్గర 5 సెంట్లు ఇంటి భూమిని సేకరణ కింద తీసుకున్నారు, వాళ్లకి ప్రత్యామ్నాయం ఇవ్వటం లేదని అంటే” misleading అని బుకాయించారు. ఇప్పుడు కోర్టులో ప్లేటు ఫిరాయించారు. శుక్రవారం నాడు కోర్టులో '5 సెంట్ల భూమికి బదులుగా మరోచోట భూమి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు' అని సిఆర్డీఏ తరఫు న్యాయవాది కోర్టుకి చెప్పారు. నేను నా వీడియోలో చెప్పిందీ అదే ముక్క కదా - ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేయకూడదని! 5 సెంట్ల భూమి ఆమెది కాకపోతే, ఆమె కుటుంబానికి ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిన అవసరమే లేకపోతే కోర్టుకి ఇప్పుడిలా ఎందుకు చెప్పినట్టు? ఫ్యాక్ట్ చెక్ లో సిఆర్డీఏ మాయాజాలం చేస్తే, దానికి కొంతమంది తెలిసీతెలియక వంతపాాడారు. ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేశాక, సిఆర్డీఏ వాళ్లు నిజాలు ఒప్పుకున్నారు. దీన్నిబట్టి ఎవరి క్రెడిబిలిటి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.
Ramesh Kandula tweet media
FactCheck.AP.Gov.in@FactCheckAPGov

భూసేకరణ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మను సీఆర్డీఏ రోడ్డున పడేసిందని... దీంతో ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ ఒక మీడియా మరియు దాని తరపున ప్రతినిధులు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. జరిగింది ఏంటంటే... నెల్లూరి శేషగిరిరావు గారి కుమార్తె శ్రీమతి చెరుకూరి వెంకాయమ్మ అనే మహిళ రాయపూడి గ్రామం సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 43 సెంట్లు మరియు 110-D1లో 0.34 సెంట్ల భూమిని భూసమీకరణ కింద రాజధాని అమరావతి అభివృద్ధి కోసం APCRDAకి (Form-9.3) ఇచ్చారు. తర్వాత సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 38 సెంట్లను, 110-D1లో 0.34 సెంట్ల భూమిని శ్రీమతి సుభాషిణి అనే మరో మహిళకు అమ్మేసారు. దానికి అనుగుణంగా, సీఆర్‌డీఏ వారు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించి, వాటి రిజిస్ట్రేషన్ జి. సుభాషిణి గారి పేరు మీద చేశారు. కానీ కొందరు చేస్తున్న ప్రచారంలో ఈ భూమిని వెంకాయమ్మ గారి నుంచి మత్స్యకారుల కాలనీ కోసం ప్రభుత్వం తీసేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది అవాస్తవం. సుభాషిణి గారికి అమ్మగా, సర్వేనెంబర్ 110-D3లో మిగిలిన 0.05 సెంట్ల భూమిని వెంకాయమ్మ గారు తన తండ్రి నెల్లూరి శేషగిరిరావు గారికి అమ్మారు. ఆయన ఆ 0.05 సెంట్ల భూమిని APCRDA కు ఇచ్చేందుకు (Form-9.3) అంగీకారం తెలిపారు. దీంతో ఆయనకు యాన్యుటీ కింద 9 ఏళ్లపాటు 3,78,744 రూపాయలను అందించడం జరిగింది. తర్వాత ఆయన ఆ భూమిని తన తమ్ముడి కొడుకు నెల్లూరి బ్రహ్మేంద్ర కుమార్ అనే వ్యక్తికి అమ్మేసారు. అంటే ఇప్పుడు వెంకాయమ్మ గారి పేరిట ఏ భూమి కూడా లేదు. సీఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం, రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడానికి కనీసం 0.12 సెంట్ల భూమి ఉండాలి. దాని కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూ యజమానులకు ఏపీ సీఆర్‌డీఏ TDR బాండ్లు జారీ చేస్తుంది. కాబట్టి ఆ 0.05 సెంట్ల భూమికి రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడం కుదరదు. TDR బాండ్లు మాత్రమే ఇవ్వబడతాయి. ఇక మరో విషయం ఏమంటే శేషగిరిరావు గారి భూమిలో దొండపాడు గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం పంచాయతీ వారు రెండు బోర్లను తవ్వించారు. అందుకు గాను శేషగిరిరావుకు ఉద్యోగం ఇచ్చారు. కోవిడ్ 19 కారణంగా ఆయన చనిపోయాక ఆ ఉద్యోగంలో బ్రహ్మేంద్ర కుమార్ చేరాడు. శేషగిరిరావు మరణాంతరం ఆయన చట్టబద్ధమైన భార్య (పిటిషనర్ శేషగిరమ్మ) 0.05 సెంట్ల భూమిని తన పేరిట మ్యుటేషన్ చేయించుకోలేదు. పిటిషనర్ కూతురు వెంకాయమ్మ కూడా గత సెప్టెంబర్ నెల 29న మరణించారు. దాంతో ఇప్పుడు శేషగిరమ్మను, ఆమె మనవరాలు శ్యామలను శేషగిరిరావు గారి స్థానంలో పంచాయతీ శాఖలో ఉద్యోగం చేసుకుంటున్న బ్రహ్మేంద్ర కుమార్ చూసుకుంటున్నారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేయగా తేలింది ఏమంటే... శేషగిరమ్మ గారు బోరుపాలెం గ్రామం సర్వేనెంబర్ 100-Aలో 0.50 సెంట్ల భూమిని కూడా ఏపీ సీఆర్‌డీఏకి (ఫారమ్-9.3) ఇచ్చేందుకు అంగీకరించారు. దానికి ప్రతిగా ఆమెకు రిటర్న్ బుల్ రెసిడెన్షియల్ ప్లాట్ నంబర్ 3-288-1838-5-C2 (S-500) మరియు కమర్షియల్ ప్లాట్ నంబర్ 1-252-1800-5-H3 (S-120) లను కేటాయించి, 24.08.2022న రిజిస్ట్రేషన్ కూడా చేసారు. అయితే వాటిని కూడా ఆమె బ్రహ్మేంద్ర కుమార్ కు అమ్మేసారు. అందువల్ల బ్రహ్మేంద్ర కుమార్ గారు పిటిషనర్‌కి కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ ద్వారా పొందారు. కాబట్టి పిటిషనర్‌ నెల్లూరి శేషగిరమ్మ నుంచి తీసుకున్న రాయపూడి మరియు బొరుపాలెం గ్రామాల భూములకు గాను సీఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు మరియు యాన్యుటీ చెల్లింపులు ఇవ్వడం జరిగింది. కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛను ఇస్తోంది. ఆమె మనుమరాలు శ్యామలకు కూడా దివ్యాంగ పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. వాస్తవాలు ఇలా ఉండగా కొందరు ఈ విషయాలను తెలుసుకోకుండా వారికి తోచిన కథనాలను అల్లుకుపోతున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి కథనాల పట్ల అప్రమత్తంగా ఉండండి. #FactCheck #AndhraPradesh

తెలుగు
16
67
227
40.4K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
In the grand scheme of things concerning Amaravati, this is a minor issue. It’s not my intention to portray the CRDA as villains. However, it’s important to highlight such matters from time to time so that they can be addressed without unnecessary friction.
Ramesh Kandula@iamkandula

Fake. ఫ్యాక్ట్ చెక్ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన వివరణ ఫేక్. అమరావతిలో ఒక వృద్ధురాలు 5 సెంట్ల భూమిలో ఉంటోందని, దాన్ని భూసమీకరణ కింద సిఆర్డీఏ తీసుకున్నదని, అయితే దానికి బదులుగా స్థలంగాని, ఇల్లు గాని ఇవ్వటం లేదని, ఫలితంగా ఆమె రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని, ఇప్పుడు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండని కోర్టుకి వెళ్లిందని నేను ఒక వీడియో చేశాను. youtu.be/JEya0lszUPY దీని మీద సిఆర్డీఏ తరఫున AP Fact Check పేరుతో ప్రభుత్వం వారు ఒక వివరణ ఇచ్చారు. Misleading అనే టైటిల్ తో ఈ వివరణ ఉంది. అంటే, నేను చేసిన వీడియోలో చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అర్థం. నేను పైన చెప్పిన విషయాల్లో ఏది తప్పదోవ పట్టించే విధంగా ఉందోనని ఈ వివరణని ఒకటికి రెండు సార్లు చదివాను. నేను లేవనెత్తిన అంశాన్ని తప్పు అని నిరూపించకుండానే, misleading అని రాశారు. వివరణలో 5 సెంట్ల భూమిని తీసుకున్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దానికి టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని అన్నమాట కూడా వాస్తవమేనని రాశారు. నేను వీడియోలో చెప్పిందీ అదే కదా? 5 సెంట్ల ఇంటి స్థలానికి బదులుగా టిడిఆర్ బాండ్లు ఇస్తే ఆమె ఏం చేసుకుంటుంది అనేదే నేను వేసిన ప్రశ్న. ఇటువంటి విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా, పేదల్ని రోడ్డున పడేయకుండా సిఆర్డీఏ అధికారులు వ్యవహరించాలి అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. దీనికి నేనేదో అవాస్తవాలు చెప్పినట్టు ఫ్యాక్ట్ చెక్ పేరుతో వక్రీకరణ చేయటం చూస్తే, సిఆర్డీఏ ఎంత కళ్లుమూసుకుపోయి ఉందో అర్థమవుతోంది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నే రిపీట్ చేశారు: “కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.” ఆమెకి ఉన్నదే ఆ 5 సెంట్ల భూమి. మరి రిటర్న్ బుల్ ప్లాట్ కాకుండా, బాండ్లు, సర్టిఫికెట్లు ఆమెకెందుకు? ఇంకో విశేషం ఏంటంటే, శేషగిరమ్మ అనే వృద్ధురాలి దగ్గర నుంచి తీసుకున్నది 0.05 సెంట్లు అని రాశారు. 0.05 సెంట్లు అంటే 21.78 అడుగులు. 2.42 గజాలు. నిజమా? 242 గజాల భూమిని 2.42 గజాలుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన వివరణలో రాశారంటే సిఆర్డీఏ వాళ్లు ఎంత శ్రద్ధతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. “ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ” అని రాశారు. అంటే ఆమె కోర్టుకి వెళ్లిన విషయం వాస్తవం కాదనే ధ్వని ఉంది. దీన్ని కూడా అబద్ధం అని రాసే ధైర్యం సిఆర్డీఏ అధికారులకి ఎలా వచ్చిందో తెలియదు. దీనికి సంబంధించి ఇంగ్లీషు పత్రికల్లో కూడా వచ్చిన క్లిప్పింగుని జతచేశాను. మొత్తంగా ఏంటంటే, నిబంధనల ముసుగులో అడ్డగోలుగా ప్రవర్తిస్తామని, ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్ పేరుతో బుకాయిస్తామని సిఆర్డీఏ వారు చెబుతున్నారన్నమాట.

English
4
9
38
3.6K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
ఏ భూమిని ఎవరు అమ్మేశారు? ఆ 5 సెంట్ల భూమి ఆమెదే అని, ఆమె భూమిని తీసుకున్నామని, టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని సిఆర్డీఏ వాళ్లే చెబుతుంటే, అమ్మడం అనే ప్రసక్తి ఎక్కడ వచ్చింది?
తెలుగు
5
9
60
11.9K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
I have all the facts. Can you share the additional information or evidence that the CRDA has cited in its so-called ‘fact-check’ to contradict what I had said? The point is, CRDA officials have generally been apathetic toward the farmers. The very fact that they haven’t completed the allotment of returnable plots even after eight years should tell you something.
Krishna V S@JusticeForCBN

@iamkandula please try to go deep into the facts before going public

English
4
4
40
8.7K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
మీరు మీ బుర్రని ఉపయోగించకుండా ఇంత ఆత్రంగా కామెంట్ చేయాలా? నేను వీడియోలో చెప్పిన విషయానికి, వివరణ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన నోట్ కి మధ్య తేడా ఏంటి? నేను చెప్పింది 5 సెంట్ల ఇంటి స్థలం తీసుకొని, టిడిఆర్ బాండ్లు ఇస్తాం ఖాళీ చేయి అంటున్నారని. ఫ్యాక్ట్ చెక్ పేరుతో వాళ్లు చెప్పింది అదే గదా?!
తెలుగు
8
12
86
12.6K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
Fake. ఫ్యాక్ట్ చెక్ పేరుతో సిఆర్డీఏ ఇచ్చిన వివరణ ఫేక్. అమరావతిలో ఒక వృద్ధురాలు 5 సెంట్ల భూమిలో ఉంటోందని, దాన్ని భూసమీకరణ కింద సిఆర్డీఏ తీసుకున్నదని, అయితే దానికి బదులుగా స్థలంగాని, ఇల్లు గాని ఇవ్వటం లేదని, ఫలితంగా ఆమె రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని, ఇప్పుడు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండని కోర్టుకి వెళ్లిందని నేను ఒక వీడియో చేశాను. youtu.be/JEya0lszUPY దీని మీద సిఆర్డీఏ తరఫున AP Fact Check పేరుతో ప్రభుత్వం వారు ఒక వివరణ ఇచ్చారు. Misleading అనే టైటిల్ తో ఈ వివరణ ఉంది. అంటే, నేను చేసిన వీడియోలో చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అర్థం. నేను పైన చెప్పిన విషయాల్లో ఏది తప్పదోవ పట్టించే విధంగా ఉందోనని ఈ వివరణని ఒకటికి రెండు సార్లు చదివాను. నేను లేవనెత్తిన అంశాన్ని తప్పు అని నిరూపించకుండానే, misleading అని రాశారు. వివరణలో 5 సెంట్ల భూమిని తీసుకున్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దానికి టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇస్తామని అన్నమాట కూడా వాస్తవమేనని రాశారు. నేను వీడియోలో చెప్పిందీ అదే కదా? 5 సెంట్ల ఇంటి స్థలానికి బదులుగా టిడిఆర్ బాండ్లు ఇస్తే ఆమె ఏం చేసుకుంటుంది అనేదే నేను వేసిన ప్రశ్న. ఇటువంటి విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా, పేదల్ని రోడ్డున పడేయకుండా సిఆర్డీఏ అధికారులు వ్యవహరించాలి అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. దీనికి నేనేదో అవాస్తవాలు చెప్పినట్టు ఫ్యాక్ట్ చెక్ పేరుతో వక్రీకరణ చేయటం చూస్తే, సిఆర్డీఏ ఎంత కళ్లుమూసుకుపోయి ఉందో అర్థమవుతోంది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నే రిపీట్ చేశారు: “కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు.” ఆమెకి ఉన్నదే ఆ 5 సెంట్ల భూమి. మరి రిటర్న్ బుల్ ప్లాట్ కాకుండా, బాండ్లు, సర్టిఫికెట్లు ఆమెకెందుకు? ఇంకో విశేషం ఏంటంటే, శేషగిరమ్మ అనే వృద్ధురాలి దగ్గర నుంచి తీసుకున్నది 0.05 సెంట్లు అని రాశారు. 0.05 సెంట్లు అంటే 21.78 అడుగులు. 2.42 గజాలు. నిజమా? 242 గజాల భూమిని 2.42 గజాలుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన వివరణలో రాశారంటే సిఆర్డీఏ వాళ్లు ఎంత శ్రద్ధతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. “ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ” అని రాశారు. అంటే ఆమె కోర్టుకి వెళ్లిన విషయం వాస్తవం కాదనే ధ్వని ఉంది. దీన్ని కూడా అబద్ధం అని రాసే ధైర్యం సిఆర్డీఏ అధికారులకి ఎలా వచ్చిందో తెలియదు. దీనికి సంబంధించి ఇంగ్లీషు పత్రికల్లో కూడా వచ్చిన క్లిప్పింగుని జతచేశాను. మొత్తంగా ఏంటంటే, నిబంధనల ముసుగులో అడ్డగోలుగా ప్రవర్తిస్తామని, ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్ పేరుతో బుకాయిస్తామని సిఆర్డీఏ వారు చెబుతున్నారన్నమాట.
YouTube video
YouTube
Ramesh Kandula tweet media
FactCheck.AP.Gov.in@FactCheckAPGov

భూసేకరణ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మను సీఆర్డీఏ రోడ్డున పడేసిందని... దీంతో ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్లిందని చెబుతూ ఒక మీడియా మరియు దాని తరపున ప్రతినిధులు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. జరిగింది ఏంటంటే... నెల్లూరి శేషగిరిరావు గారి కుమార్తె శ్రీమతి చెరుకూరి వెంకాయమ్మ అనే మహిళ రాయపూడి గ్రామం సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 43 సెంట్లు మరియు 110-D1లో 0.34 సెంట్ల భూమిని భూసమీకరణ కింద రాజధాని అమరావతి అభివృద్ధి కోసం APCRDAకి (Form-9.3) ఇచ్చారు. తర్వాత సర్వేనెంబర్ 110-D3లో 1 ఎకరా 38 సెంట్లను, 110-D1లో 0.34 సెంట్ల భూమిని శ్రీమతి సుభాషిణి అనే మరో మహిళకు అమ్మేసారు. దానికి అనుగుణంగా, సీఆర్‌డీఏ వారు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించి, వాటి రిజిస్ట్రేషన్ జి. సుభాషిణి గారి పేరు మీద చేశారు. కానీ కొందరు చేస్తున్న ప్రచారంలో ఈ భూమిని వెంకాయమ్మ గారి నుంచి మత్స్యకారుల కాలనీ కోసం ప్రభుత్వం తీసేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది అవాస్తవం. సుభాషిణి గారికి అమ్మగా, సర్వేనెంబర్ 110-D3లో మిగిలిన 0.05 సెంట్ల భూమిని వెంకాయమ్మ గారు తన తండ్రి నెల్లూరి శేషగిరిరావు గారికి అమ్మారు. ఆయన ఆ 0.05 సెంట్ల భూమిని APCRDA కు ఇచ్చేందుకు (Form-9.3) అంగీకారం తెలిపారు. దీంతో ఆయనకు యాన్యుటీ కింద 9 ఏళ్లపాటు 3,78,744 రూపాయలను అందించడం జరిగింది. తర్వాత ఆయన ఆ భూమిని తన తమ్ముడి కొడుకు నెల్లూరి బ్రహ్మేంద్ర కుమార్ అనే వ్యక్తికి అమ్మేసారు. అంటే ఇప్పుడు వెంకాయమ్మ గారి పేరిట ఏ భూమి కూడా లేదు. సీఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం, రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడానికి కనీసం 0.12 సెంట్ల భూమి ఉండాలి. దాని కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూ యజమానులకు ఏపీ సీఆర్‌డీఏ TDR బాండ్లు జారీ చేస్తుంది. కాబట్టి ఆ 0.05 సెంట్ల భూమికి రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడం కుదరదు. TDR బాండ్లు మాత్రమే ఇవ్వబడతాయి. ఇక మరో విషయం ఏమంటే శేషగిరిరావు గారి భూమిలో దొండపాడు గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం పంచాయతీ వారు రెండు బోర్లను తవ్వించారు. అందుకు గాను శేషగిరిరావుకు ఉద్యోగం ఇచ్చారు. కోవిడ్ 19 కారణంగా ఆయన చనిపోయాక ఆ ఉద్యోగంలో బ్రహ్మేంద్ర కుమార్ చేరాడు. శేషగిరిరావు మరణాంతరం ఆయన చట్టబద్ధమైన భార్య (పిటిషనర్ శేషగిరమ్మ) 0.05 సెంట్ల భూమిని తన పేరిట మ్యుటేషన్ చేయించుకోలేదు. పిటిషనర్ కూతురు వెంకాయమ్మ కూడా గత సెప్టెంబర్ నెల 29న మరణించారు. దాంతో ఇప్పుడు శేషగిరమ్మను, ఆమె మనవరాలు శ్యామలను శేషగిరిరావు గారి స్థానంలో పంచాయతీ శాఖలో ఉద్యోగం చేసుకుంటున్న బ్రహ్మేంద్ర కుమార్ చూసుకుంటున్నారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేయగా తేలింది ఏమంటే... శేషగిరమ్మ గారు బోరుపాలెం గ్రామం సర్వేనెంబర్ 100-Aలో 0.50 సెంట్ల భూమిని కూడా ఏపీ సీఆర్‌డీఏకి (ఫారమ్-9.3) ఇచ్చేందుకు అంగీకరించారు. దానికి ప్రతిగా ఆమెకు రిటర్న్ బుల్ రెసిడెన్షియల్ ప్లాట్ నంబర్ 3-288-1838-5-C2 (S-500) మరియు కమర్షియల్ ప్లాట్ నంబర్ 1-252-1800-5-H3 (S-120) లను కేటాయించి, 24.08.2022న రిజిస్ట్రేషన్ కూడా చేసారు. అయితే వాటిని కూడా ఆమె బ్రహ్మేంద్ర కుమార్ కు అమ్మేసారు. అందువల్ల బ్రహ్మేంద్ర కుమార్ గారు పిటిషనర్‌కి కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ ద్వారా పొందారు. కాబట్టి పిటిషనర్‌ నెల్లూరి శేషగిరమ్మ నుంచి తీసుకున్న రాయపూడి మరియు బొరుపాలెం గ్రామాల భూములకు గాను సీఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు మరియు యాన్యుటీ చెల్లింపులు ఇవ్వడం జరిగింది. కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే TDR బాండ్లను జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని, కేవలం రిటర్న్ బుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛను ఇస్తోంది. ఆమె మనుమరాలు శ్యామలకు కూడా దివ్యాంగ పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. వాస్తవాలు ఇలా ఉండగా కొందరు ఈ విషయాలను తెలుసుకోకుండా వారికి తోచిన కథనాలను అల్లుకుపోతున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి కథనాల పట్ల అప్రమత్తంగా ఉండండి. #FactCheck #AndhraPradesh

తెలుగు
18
85
274
36.5K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
@MNageswarRaoIPS Well-written, sir. I believe swift and extremely severe punishment is the only way to root out corruption.
English
1
2
3
553
M. Nageswara Rao IPS (Retired)
M. Nageswara Rao IPS (Retired)@MNageswarRaoIPS·
In this Part-2 of my article, "Reservation, Corruption, & Inflation: Electoral Triad Undermining India", I have explored how corruption, a pervasive force fueled by the financial demands of the frequent elections, has fundamentally altered India's moral and governance landscape. taazakhabarnews.com/reservation-co… via @Taazakhabar
M. Nageswara Rao IPS (Retired) tweet media
English
4
23
36
7.5K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
More trouble for @ysjagan A Public Interest Litigation was filed in AP High Court by a Delhi lawyer, urging a 'special multi-agency investigation' consisting of CBI, ED, IT etc. into alleged financial irregularities, corruption, and resource misappropriation during YSRCP’s rule from 2019–24. The court will hear the petition on August 6
English
53
130
789
62.9K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
This news came from Singapore. I don't know why, but @naralokesh is not yet ready to make the announcement. He 'did not comment on the Google investment', Reuters report said.
English
5
9
69
5.5K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
Google will invest $6 billion (over ₹52,000 crore) to develop a 1-gigawatt data centre in Visakhapatnam — its first such investment in India. This is likely the biggest tech sector investment Andhra Pradesh has seen so far.
English
36
92
610
35.8K
Ramesh Kandula retweetledi
Skanda Murthy
Skanda Murthy@SkandaMurthy85·
I was reading some legislative documents from late 1920s and found the council discussions on moving Andhra University from Bezwada to Vizagapatam. So heart wrenching how a region, historically always on losing side, despite best rational efforts and arguments. #Bezwada #AU
Skanda Murthy tweet mediaSkanda Murthy tweet mediaSkanda Murthy tweet media
English
1
12
23
2.7K
Ramesh Kandula retweetledi
ChakravarthyNalamotu
ChakravarthyNalamotu@nalamotu·
మూడు నెలల క్రితం దొంగలు పశువులను కట్టేసిన తాళ్ళను కోసి, ఫెన్స్ వైర్ కత్తిరించి రెండు సూడి పశువులను వ్యాన్ లో ఎక్కించుకొని పారిపోయారు. 100 కాల్ చేస్తే వచ్చినందుకు 500 రూపాయలు. స్టీషన్లో రైటర్ FIR చేసినందుకు వెయ్యి. ASI ఇంకొక వెయ్యి. మూన్నెళ్ళ తరువాత ఈ రోజు పోలీసు స్టేషన్ నుంచి పిలుపు. ఇద్దరు సాక్షులు కావాలి అని. వెళ్తే ఇంకొక వెయ్యి డిమాండ్. ఇంత వరకు పశువుల దొంగతనం దర్యాప్తు ఏమయిందో చెప్పరు. సెల్ టవర్ల నుంచి వివరాలు తెచ్చారా? ఆ దారి వెంబడి ఉన్న CC కెమెరాలు చెక్ చేశారా? CC కెమెరాలలో ఎదన్నా ఉన్నా ఈ పాటికే డిలీట్ అయిపోయి ఉంటుంది. మాకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు నంబర్లు పోలీసులకు ఇచ్చాం. నా అనుమానం ఫోన్ కూడా చేసి ఉండరు వాళ్లకు. చెయ్యాల్సిన దర్యాప్తు చెయ్యకుండా, బాధితులను డబ్బులు డబ్బులు డబ్బులు అని పీడించేదే ప్రభుత్వ వ్యవస్థ. గ్రామాల్లో మీకు నచ్చిన పోలీసు స్టేషన్కి వెళ్ళండి. బయట పాతిక మంది ఉంటారు. కనీసం సగం మంది ఇటువంటి కథనాలే చెబుతారు! మేరా భారత్ మహాన్ 🙏
తెలుగు
39
158
447
22.4K
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
Kommineni gets bail in SC. The order says: Considering that the petitioner himself has not made any such statement and his journalistic participation in a live TV show deserves to be protected so that the freedom of speech is also protected in the process, we direct that the petitioner shall be released in relation to the FIR..
English
7
4
45
9.1K