@Priyaa_Purohit I dont want to make a comment on politics. But Rahul is no match to be in a PM Chair. Immature, appeasement politics, no vision, and I can keep adding more.
Aged Mallikarjuna Kharge sir is Struggling.
His Helper is using his legs to push his Shoes.
RaGa Notices..
Takes the shoes in his hand & places it for him.
A true Leader without any ego..
He didn't even think twice 🥹
ఇలాంటి పోస్టర్లు వేసి కళ్యాణ్ బాబును అవమానించకండి
పదవి కోసం మా PK ఏమైనా చేస్తాడు … మీకేంటి నొప్పి😡😡😡
ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఊరికే వస్తాయా🤷♂️🤷♂️🤷♂️
హలో నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా ఎలా ఉంది?
గుట్టుచప్పుడు కాకుండా ఆస్ట్రేలియా ఎలా వెళ్లారు? ఎవరితో వెళ్లారు?
వెళ్లిన పని మంచిదే అయితే బహిరంగంగా వెళ్ళచ్చుగా?
దేనికి భయపడుతూ వెళ్లడం?
@naralokesh@JaiTDP
రాష్ట్రవ్యాప్తంగా నిన్నటితో ముగిసిన సర్పంచ్ల పదవీకాలం. గత రెండేళ్లు వారికి వేతనాలు ఇవ్వకుండా.. గ్రామంలో పనులకు అడ్డుపడుతూ వేధించిన కూటమి ప్రభుత్వం
చంద్రబాబు వేధింపులను తట్టుకుని.. ఆర్థిక కష్టాల్లోనూ నిలబడి గ్రామంలో సేవలు అందించిన సర్పంచ్లకు సలాం!
Crude Oil 🛢️ stocks left by Country in Days
🇺🇸US : 200 Days
🇨🇳China : 104 Days
🇯🇵Japan : 260 Days
🇰🇷South Korea : 210 Days
🇸🇬Singapore : 245 Days
🇮🇳India : 25 Days
🇵🇰Pakistan: 3…See More
ప్రధాని మోదీ కోరిన నయా భారత్ ఇదే(నా)!?
ట్రైన్లో లాతూర్కి వెళ్తున్న మహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తిపై 20 మంది గూండాల దాడి
కేవలం ముస్లిం అనే కారణంతో సనాతన ముసుగులో మూకుమ్మడిగా అతనిపై ఎటాక్
ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. గుంపుగా చేరి విచక్షణారహితంగా కొట్టిన గూండాలు
ఇమ్రాన్ని కాపాడేందుకు వచ్చిన అతని సహచరుడ్ని కూడా కొట్టిన రౌడీ మూక
హఫీజ్పేట్ స్టేషన్ సమీపిస్తుండగా కొట్టిన అల్లరి మూక.. ఆపై స్టేషన్ రాగానే పరార్
మన్మాడ్-కాకినాడ-శిరిడీ ఎక్స్ప్రెస్లో ఘటన.. రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గురజాడ గారు.. ఇప్పుడు ఉండి ఉంటే ... ఇలా రాసేవారు ...!
లడ్డుపై అడ్డమైన బురద జల్లడం మానుకోవోయ్ ...!
నీ కిందన ఉన్న హెరిటేజ్ మచ్చలను చూసుకోవోయ్ ...!
దేవుడంటే నీచ రాజకీయాలకు వాడుకునే మట్టి బొమ్మ కాడోయ్...!
దేవుడంటే కోట్లాదిమంది భక్తుల విశ్వాసమోయ్...!
బాలాజీ జోలికి వస్తే... బ్రతుకు బస్టాండేనోయ్ ...!
🚨🚨🚨 𝗛𝗲𝗹𝗹𝗼 𝗜𝗻𝗱𝗶𝗮, 𝘁𝗵𝗶𝘀 𝗶𝘀 𝗮 𝘄𝗮𝗸𝗲-𝘂𝗽 𝗰𝗮𝗹𝗹.
In Visakhapatnam, @ncbn and his family are grabbing public land worth nearly 𝗥𝘀 𝟱,𝟬𝟬𝟬 𝗰𝗿𝗼𝗿𝗲. Around 𝟱𝟰.𝟳𝟵 𝗮𝗰𝗿𝗲𝘀 𝗼𝗳 𝗽𝗿𝗶𝗺𝗲 𝗹𝗮𝗻𝗱 𝗻𝗲𝗮𝗿 𝗥𝘂𝘀𝗵𝗶𝗸𝗼𝗻𝗱𝗮 is being taken over through open misuse of power. As 𝗖𝗵𝗶𝗲𝗳 𝗠𝗶𝗻𝗶𝘀𝘁𝗲𝗿, Chandrababu has handed this valuable land to his own family member, 𝗩𝗶𝘀𝗮𝗸𝗵𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺 𝗠𝗣 Sri Bharat. Lands recovered and fenced by the government during the YSRCP period are now being gifted to his family 𝗳𝗿𝗲𝗲 𝗼𝗳 𝗰𝗼𝘀𝘁.
The role of his son 𝗡𝗮𝗿𝗮 𝗟𝗼𝗸𝗲𝘀𝗵 𝘁𝗼 𝘄𝗵𝗼𝘀𝗲 𝗖𝗼-𝗯𝗿𝗼𝘁𝗵𝗲𝗿 these lands are gifted exposes the family nexus. Despite having no authority, a memo was issued from the Education Department to allot this land to his relatives. Chandrababu then pushed the system through pressure and intimidation to secure one-sided approvals by force on local administration. When YSRCP corporators stood firm to protect public property, they were attacked and forcibly removed, leaving several injured, while the police stood by as silent spectators.
To execute this land grab, Chandrababu 𝗿𝗲𝗺𝗼𝘃𝗲𝗱 𝗮 𝗬𝗦𝗥𝗖𝗣 𝘄𝗼𝗺𝗮𝗻 𝗠𝗮𝘆𝗼𝗿 who was from the BC Yadava community, spent crores to buy corporators, bulldozed the process to gift Rs 5000 crore property to his family members. Whenever Chandrababu is in power, public assets disappear and family interests grow. This is not an exception, but a pattern. Chandrababu Naidu and Nara Lokesh have reduced governance to a real estate business.
హలో ఇండియా… ఇది ఒక వేక్-అప్ కాల్.
విశాఖపట్నంలో @ncbn, ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుంది.
రుషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా బహిరంగంగానే కబ్జా చేసేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్కు కట్టబెట్టేశారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో తిరిగి స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ వేసిన భూములను ఇప్పుడు మళ్లీ చంద్రబాబుగారు తన కుటుంబానికి ఉచితంగా బహుమానంగా ఇచ్చేశారు.
ఈ విలువైన భూములను లోకేష్ తన తోడల్లుడికి కట్టబెట్టడం, చంద్రబాబు కుటుంబ కుట్రను బయటపెడుతోంది. లోకేష్కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యాశాఖ నుంచి ఒక మెమో జారీ చేసి ఈ భూములను తన తోడల్లుడికి కేటాయించేలా చేశారు.
ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లు, బెదిరింపులతో నగర పాలక సంస్థ సభ్యుల (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్)ను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే, వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా బయటకు తోసేశారు. ఈ దాడుల్లో పలువురు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు గాయపడగా, పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించారు.
ఈ భూ దోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు, బీసీ యాదవ వర్గానికి చెందిన వైయస్సార్సీపీ మహిళా మేయర్ను తొలగించారు, కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి రూ.5,000 కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి. వారి కుటుంబ ఆస్తులు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పరిపాటిగా జరిగిపోతుంది.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు తమ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ లం*కొడుకులది భక్తి కాదు కేవలం అవకాశవాద రాజకీయo అని చెప్పడానికి ఇదే నిదర్శనం💦💦
వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారానికి దేశం మొత్తం ఉమ్మేస్తుంటే, దాన్ని నుండి బయటపడటానికి డైవర్ట్ చెయ్యడానికి ఇలా మహాప్రసాదం లడ్డు ని రోడ్డు మీదకు తెచ్చారు💦💦
కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలలు వైరల్
హోంమంత్రి ఆగ్రహం, నివేదిక కోరిన సీఎం
కర్ణాటక రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ రామచంద్రరావు ప్రభుత్వ కార్యాలయంలో కొందరు మహిళతో ముద్దు పెట్టుకున్న వీడియో బయటకు వచ్చినప్పటి నుండి దిగ్భ్రాంతికి గురైన కర్ణాటక పోలీస్ శాఖ
దీంతో, డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయంత్రానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన హోంమంత్రి పరమేశ్వర్
మరియు దీనిపై నివేదిక కోరిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
మరోవైపు, ఈ వీడియోల పై స్పందిస్తూ, ఇది ఒక సంవత్సరం క్రితం జరిగిందని.. ఇదంతా తనపై జరిగిన కుట్ర అని, దాని గురించి తనకు తెలియదని తెలిపిన రామచంద్రరావు
@YSRCParty I am an employee of Jindal and I know two plants are coming in Kadapa and Ongole which will create direct employment. I am not sure how many, but approximately 1500 numbers.
కూటమి నేతలకు కప్పం కట్టలేక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతున్న కంపెనీలు
మామూళ్లు ఇవ్వకపోతే కంపెనీ కార్యకలాపాలు అడ్డుకుని అధికారమదంతో బెదిరింపులు.. సోదాల పేరుతో వేధింపులు
ఏపీని వీడి పక్క రాష్ట్రాలకి వెళ్లిపోతున్న పెద్ద కంపెనీలు
#YSJaganPressMeet#SadistChandraBabu#CBNFailedCM#MosagaduBabu
విలాసపురుషుల రహస్య యాత్రలు!
న్యూ ఇయర్ వేడుకల కోసం లండన్ చెక్కేసిన చినబాబు
ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్ లో సీక్రెట్ గా లండన్ కి వెళ్లిన @naralokesh
ఎవడి అబ్బ సొమ్ము అని ఇలా మీ విలాసాలకి ప్రజాధనాన్ని తగలేస్తున్నారు @ncbn ?
#LooterLokesh#SadistChandraBabu#MosagaduBabu
@Amigo9666@ysjagan Bharathi reddy PA at tadepalli palace got call at 3am on the day of murder. People can connect dots on what happened there, we dont want any proofs.
ఇక సెలవు.. 🙏
అయ్యా చంద్రబాబు గారు కోర్ట్ కూడా డిక్లేర్ చేసింది వివేకా హత్య కి @ysjagan గారికి సంభందం లేదు అని మీరు ఇంకా తప్పుడు ప్రచారం ఆపేయండి 🙏 లేదా క్షమాపణ చెప్పండి
#WeStandWithPinnelliBrothers
నిన్న మాచర్ల లో 144 సెక్షన్ అమలు . ఇప్పటికే పోలీస్ వ్యవస్థను అధఃపాతాళానికి తొక్కేసిన కూటమి ప్రభుత్వం.
జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకి ఎటువంటి ప్రమేయం లేనప్పటికీ అన్యాయంగా , అక్రమంగా పిన్నెల్లి సోదరుల పేర్లును చేర్చి గత 4నెలల నుండి కూటమి ప్రభుత్వ పెద్దలందరు కలిసి బెయిల్ రాకుండా కుట్రలు పన్ని బెయిల్ నీ అడ్డుకున్నారు...
ఎందుకు అయ్యా చంద్రబాబు గారు @ncbn ఇప్పటి వరకు మీరు చేసిన కుట్రలు,కక్ష సాధింపులు సరిపోలేదా.. మళ్ళీ ఈరోజు కూడానా..
సుప్రీం కోర్టు తీర్పునీ గౌరవిస్తూ మా పిన్నెల్లి సోదరులు కోర్టుకు లొంగిపోయే క్రమంలో మాచర్ల లో 144 సెక్షన్ అమలు చేశారు..
మీరు ఎన్ని కుట్రలు, కక్ష సాధింపులు చేసిన.. మీరు అన్యాయంగా, అక్రమంగా ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన..
న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాం..
అంతిమంగా న్యాయమే గెలుస్తుంది..
#PinnelliRamaKrishnaReddy#ysjagan#syamalaofficial#ysrcp#ysrcongressparty#andhrapradesh
Despite over 5,000 flight cancellations by IndiGo, passengers continue to suffer, many are yet to receive refunds, and several have only got partial amounts. IndiGo must issue ₹10,000 vouchers to all affected passengers. It’s also time to strictly enforce refund norms. #IndiGoCrisis
పిన్నెల్లి సోదరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు
పల్నాడు జిల్లా, మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారిని జంట హత్యల కేసులో ఇరికించేందుకు విశ్వప్రయత్నం
హత్యలకు కారణం టీడీపీలోని ఆధిపత్య పోరే. కానీ.. ఎలాంటి సంబంధం లేని కేసులో వైయస్ఆర్సీపీ నేతల్ని ఇరికించే కుట్ర!
అధికారం అడ్డం పెట్టుకుని వేధింపులా @ncbn ? తప్పుడు కేసులతో భయపెట్టలేరు.