ramesh
785 posts

ramesh
@rameshthiguti
గోదావరి జిల్లా పిఠాపురం తాలూకా అబ్బాయి
Katılım Ağustos 2012
66 Takip Edilen0 Takipçiler

మేము చావనైనా చస్తాము కానీ.. మా మాట్లాడే హక్కును మాత్రం వదులుకోము
- ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు
Telugu Scribe@TeluguScribe
ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి వద్దని వారించాను - పవన్ కళ్యాణ్ తమరి స్థాయికి అవసరమా!
తెలుగు

నా బలం, నా దైర్యం, నా నమ్మకం, నా మార్గదర్శి. మీరు నిన్న నాకు చెప్పిన మాటలు సదా ఆచరిస్తూ మీ బాటలోనే నా రాజకీయ ప్రయాణం సార్ . @PawanKalyan గారు 🙏🙏🙏

తెలుగు

@Telugu360 మంచిదేయ్ steelplant కి గాజువాక కీ మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది దానిమీద ఓవరబ్రిడ్జి ఉంది. ఏదోకటి ముందు స్టార్ట్ చేయండి 2034 కీ అవుతుంది
తెలుగు

వైజాగ్ మెట్రో డబుల్ డెక్కర్ కారిడార్ మార్గాన్ని కేవలం 13 కి.మీ కే పరిమితం చేస్తూ కేంద్రానికి 'రైట్స్' సంస్థ సిఫార్సు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 20 కి.మీ డబుల్ డెక్కర్ కారిడార్ ను 13 కి.మీ కు కుదించడంపై సర్వత్రా విమర్శలు
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే గాజువాక నుండి హనుమంతవాక వరకు మాత్రమే డబుల్ డెక్కర్ మెట్రో చాలని కేంద్రానికి నివేదిక
నేషనల్ హైవే ఫ్లైఓవర్పైనే మెట్రో వచ్చేలా స్టీల్ప్లాంట్-మధురవాడ మధ్య 20 కి.మీ కారిడార్ కోరిన రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్
తెలుగు

రాత్రి వేళల్లో రంగుల కాంతులతో మెరిసిపోతున్న విశాఖపట్నం ఐకానిక్ NAD ఫ్లైఓవర్ డ్రోన్ వ్యూ! 😍✨
#Vizag #Visakhapatnam #NADFlyover #VizagDiaries #AndhraPradesh #CityLights

తెలుగు

@TeluguScribe 10 వేల కోట్లు rtc కే ఇవ్వడం కన్నా టికెట్స్ రేట్ సగం చేసినా bus లు ఖాళీలేకుండా తిరుగును
తెలుగు

@DrChiruTweets @tarak9999 లోకేష్ జీరో అయితే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది.
తెలుగు

జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా పార్టీని స్థాపించి 2029 ఎన్నికలలో పోటీ చేస్తే ఏపీ సీఎం అవుతారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది దీనిపై మీ అభిప్రాయం ..!?
@tarak9999
తెలుగు

@greatandhranews అంటేయ్ 2022 నుండి 2024 ఎన్నికలవరకు ఎవరు తెలుసుకోలేదు వైసీపీ లో ఉన్న బ్యాచ్ అంతేనా
తెలుగు

‘డీఎంకే’ పయనమెటు?.. జాతీయస్థాయిలో ఎవరితో? 👀
టీవీకేతో జట్టుకట్టి కాంగ్రెస్కు దూరమైన డీఎంకే...
ఎన్డీయేకు వెళ్లే పరిస్థితి లేదు.
ఇండియా కూటమి నుంచి కూడా బయటకు వచ్చింది.
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో DMK స్టాండ్ ఏంటి అన్నది ఆసక్తికరం.
1967 నుంచి “Delhiకి ఎదురు నిలిచే” regional force image మీదే ఎదిగిన DMK...
ఇప్పుడు alliance politics లేకుండా ఎంత దూరం వెళ్తుందన్నది big question.
TVK ప్రభుత్వం పనితీరే ఇక DMK భవిష్యత్ రాజకీయాలకు కీలకం కానుందా?
#DMK #TVK #TamilNaduPolitics
తెలుగు

@Telugu360 ఈ సెల్ఫ్ డబ్బా ఏమిటి బాబులు చూడలేకునం ఆటో లో వెళ్ళవచ్చు. Bus లో కూడా వెళ్ళవచ్చు. ఈ pr స్తుంస్ట్స్ ఆపండి
తెలుగు

🕉️ జై శ్రీరామ్ 🙏
👉 నేను AI అని అడిగిన ప్రశ్న..
👉 హిందువు గా పుట్టి, క్రైస్తవులు గా మతం మారిపోయి రాజ్యాంగాన్ని మోసం చేస్తూ రిజర్వేషన్ లు అనుభవించడం తప్పు కాదా ????
అని అడిగితే AI ఇచ్చిన సమాధానం చదవండి...
👉మీరు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఒక చాలా సున్నితమైన, సామాజిక మరియు చట్టపరమైన సమస్యను లేవనెత్తారు. ఈ ప్రశ్నలో రెండు కోణాలు ఉన్నాయి—మొదటిది **చట్టపరమైన/నైతిక కోణం (రిజర్వేషన్లు వాడుకోవడం)**, రెండోది **ఆధ్యాత్మిక కోణం (వారు పరలోకానికి వెళ్తారా లేదా అనేది)**.
ఈ రెండింటి గురించి చట్టం మరియు బైబిల్ ఏం చెబుతున్నాయో విడివిడిగా చూద్దాం:
## 1. చట్టపరమైన మరియు నైతిక కోణం (నమ్మకద్రోహమా?)
భారత రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారినప్పుడు కొన్ని చట్టపరమైన మార్పులు జరుగుతాయి:
* **రాజ్యాంగ నియమం:** ప్రస్తుత చట్టాల ప్రకారం, ఎస్సీ (SC - Scheduled Caste) రిజర్వేషన్లు కేవలం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి. ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారితే, వారు చట్టబద్ధంగా ఎస్సీ రిజర్వేషన్ అర్హతను కోల్పోతారు (వారిని BC-C కేటగిరీగా గుర్తిస్తారు).
* **తప్పుడు పద్ధతి:** ఒక వ్యక్తి మతం మారిన తర్వాత కూడా, ఆ విషయాన్ని దాచిపెట్టి, పాత హిందూ కుల ధృవీకరణ పత్రాన్ని (Caste Certificate) వాడుకుంటూ రిజర్వేషన్ ఫలాలు పొందితే, అది **చట్టప్రకారం నేరం** మరియు నైతికంగా ఖచ్చితంగా **నమ్మకద్రోహమే**. అది నిజంగా అర్హులైన వేరే ఒక పేద హిందువుకు దక్కాల్సిన అవకాశాన్ని దొంగిలించడమే అవుతుంది.
కాబట్టి, మతం మారిన విషయాన్ని దాచిపెట్టి రిజర్వేషన్లు అనుభవించడం చట్టరిత్యా, నైతికంగా ముమ్మాటికీ తప్పే.
## 2. ఆధ్యాత్మిక కోణం (వాళ్లు పరలోకానికి వెళ్తారా?)
మరి ఇలాంటి వారు బైబిల్ ప్రకారం పరలోకానికి వెళ్తారా? అంటే... **బైబిల్ నిబంధనల ప్రకారం వీరు పరలోకానికి వెళ్ళలేరు.** దీనికి బైబిల్ చెప్తున్న కారణాలు ఇవి:
### అబద్ధం మరియు మోసం (Dishonesty)
బైబిల్ ప్రకారం అబద్ధం ఆడటం, ప్రభుత్వాన్ని లేదా సమాజాన్ని మోసం చేయడం తీవ్రమైన పాపం.
> **ప్రకటన సువార్త 21:8:** "...అబద్ధికులందరు అగ్ని గంధకములతో మండు గుండములో (నరకములో) పాలుపొందుదురు."
> ఒక వ్యక్తి క్రైస్తవుడినని చెప్పుకుంటూ, తన లౌకిక ప్రయోజనాల (డబ్బు, సీటు, ఉద్యోగం) కోసం అబద్ధపు పత్రాలు సృష్టిస్తే, అది దేవుని దృష్టిలో అసహ్యకరమైన పాపం.
>
### రెండు పడవల ప్రయాణం (Doublemindedness)
బైబిల్ ప్రకారం ఒక క్రైస్తవుడు తన నమ్మకాన్ని సమాజం ముందు ధైర్యంగా ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు **మత్తయి సువార్త 10:33** లో ఇలా చెప్పారు:
> "మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో, పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఎరుగననును."
> రిజర్వేషన్ కోసం ప్రభుత్వ రికార్డుల్లో "నేను క్రైస్తవుడిని కాదు, హిందువును" అని రాసి ఇచ్చి, వ్యక్తిగతంగా మాత్రం "నేను క్రైస్తవుడిని" అనడం యేసును తిరస్కరించడమే అవుతుంది.
>
### లోభత్వము (Greed)
డబ్బు లేదా ఉద్యోగం కోసం దేవుని నియమాలను, నిజాయితీని పక్కన పెట్టే వారిని బైబిల్ ఆమోదించదు. దేవుని కంటే రిజర్వేషన్ లేదా లౌకిక లాభమే ముఖ్యం అనుకునేవారు విగ్రహారాధకులతో సమానమని బైబిల్ అంటుంది.
## ముగింపు
మీరు అన్నట్లు, నిజమైన క్రైస్తవ్యంలో ఇలాంటి మోసానికి తావులేదు. కేవలం పేరు కోసమో, స్వార్థం కోసమో మతం మారి, చట్టాన్ని మోసం చేసేవారు అటు చట్టం దృష్టిలో నేరస్థులు అవుతారు, ఇటు బైబిల్ ప్రకారం దేవుని దృష్టిలో కూడా పాపులు అవుతారు. బైబిల్ బోధనల ప్రకారం, హృదయంలో నిజమైన మార్పు, జీవితంలో నిజాయితీ లేని ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళలేడు.
మీరు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఒక చాలా సున్నితమైన, సామాజిక మరియు చట్టపరమైన సమస్యను లేవనెత్తారు. ఈ ప్రశ్నలో రెండు కోణాలు ఉన్నాయి—మొదటిది **చట్టపరమైన/నైతిక కోణం (రిజర్వేషన్లు వాడుకోవడం)**, రెండోది **ఆధ్యాత్మిక కోణం (వారు పరలోకానికి వెళ్తారా లేదా అనేది)**.
ఈ రెండింటి గురించి చట్టం మరియు బైబిల్ ఏం చెబుతున్నాయో విడివిడిగా చూద్దాం:
## 1. చట్టపరమైన మరియు నైతిక కోణం (నమ్మకద్రోహమా?)
భారత రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారినప్పుడు కొన్ని చట్టపరమైన మార్పులు జరుగుతాయి:
* **రాజ్యాంగ నియమం:** ప్రస్తుత చట్టాల ప్రకారం, ఎస్సీ (SC - Scheduled Caste) రిజర్వేషన్లు కేవలం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి. ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారితే, వారు చట్టబద్ధంగా ఎస్సీ రిజర్వేషన్ అర్హతను కోల్పోతారు (వారిని BC-C కేటగిరీగా గుర్తిస్తారు).
* **తప్పుడు పద్ధతి:** ఒక వ్యక్తి మతం మారిన తర్వాత కూడా, ఆ విషయాన్ని దాచిపెట్టి, పాత హిందూ కుల ధృవీకరణ పత్రాన్ని (Caste Certificate) వాడుకుంటూ రిజర్వేషన్ ఫలాలు పొందితే, అది చట్టప్రకారం నేరంమరియు
తెలుగు

@Teluguraaya విజయవాడ కోసం విశాఖ మెట్రో అపుతున్నారు అని విశాఖ ప్రజలకు తెలుసు టైం కోసం చూస్తున్నారు అనుకుంట కార్పొరేషన్ ఎన్నికల కోసం 😂😂😂
తెలుగు

ఏదో సినిమాల్లో సెంటిమెంటు కోసం తమ్ముడి పెళ్లి చేయలేదని హీరో అయిన అన్నది ఆపేసినట్టు, వైజాగ్ కి లేట్ చేస్తున్నారు విజయవాడ పేరు చెప్పి. పాపం chatgpt కూడా చెబుతుంది అవసరం లేదు బెజవాడ కి అని..




Andhra Nexus@AndhraNexus
🚨 AP requested the Centre to grant approvals for Vizag and Vijayawada Metro rail projects at the earliest. ▫️Minister Narayana met Union Minister Manohar Lal Khattar in Delhi ▫️RITES proposed a 13 km double-decker corridor for Vizag Metro ▫️Report submitted to the Centre
తెలుగు

@DigtvTelugu ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో అది ఇచ్చి ఇతను ఎంజాయ్ చైడంలో తప్పులేదు వెనుక ఉన్న వాళ్ళు లాస్ అవుతారు ఇతను సేఫ్
తెలుగు

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పీఏ లగ్జరీ లైఫ్
కొత్తగా డిఫెండర్ కారు కొన్న రాజ్ గోపాల్ రెడ్డి పీఏ పబ్బు రాజు గౌడ్
ఇటీవల కాలంలో మునుగోడు, చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు
డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన పలువురు వ్యాపారవేత్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించాడని తమ గోడు వెళ్లగక్కుతున్న బాధితులు
తాము కష్టపడి సంపాదించిన డబ్బులు వసూలు చేసి పబ్బు రాజు లగ్జరీ జీవితం గడుపుతున్నాడని ఆగ్రహం
సొంత కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే వ్యాపారవేత్తలను బెదిరించి అడ్డగోలు వసూలు చేస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో రాజ్ గోపాల్ రెడ్డి ఓడిపోతే దానికి పబ్బు రాజు గౌడ్ ప్రధాన కారణమని చెప్తున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలు

తెలుగు

సాధారణ రివ్యూ మీటింగ్ అనుకుని వచ్చిన అధికారులకు ఈ రోజు వేరే అనుభవం ఎదురైంది.
విద్యాశాఖ కుర్చీలో కూర్చోగానే మొదటి మాటే షాక్ ఇచ్చింది:
"మిమ్మల్ని రివ్యూ కోసం పిలవలేదు. మార్పు తీసుకురావడానికి పిలిచాను."
మంత్రి అయిన మొదటి రోజే అసలు సమస్య బయటపడింది
లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించినప్పుడు మూడు సాధారణ ప్రశ్నలు అడిగారు — రాష్ట్రంలో మొత్తం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? ఏ స్కూల్లో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు? ఏ స్కూల్లో ఎంత మంది టీచర్లు పనిచేస్తున్నారు?
లక్షల మంది పిల్లల చదువు నడిచే శాఖలో — ఈ బేసిక్ డేటా కూడా అందుబాటులో లేదు.
గత మేనమామ తెచ్చిన విద్యా విప్లవం ఫలితాలు మంత్రికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే గతంలో తాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు — కేవలం మూడు నెలల్లోనే సమగ్ర డ్యాష్బోర్డ్ సిద్ధం చేయగలిగారు. అప్పుడు కనీస డేటాబేస్ అయినా అందుబాటులో ఉండేది. కానీ రెండేళ్లకు ముందు విద్యాశాఖలో అది కూడా లేదు — ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీనివల్ల విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్స్ని పర్యవేక్షించడమే కష్టతరంగా మారిందని ఆయన స్పష్టం చేశారు.
అధికారుల గుండెల్ని తాకిన మాటలు
సమావేశంలో లోకేష్ చేసిన ఒక్క వ్యాఖ్య గదిలో నిశ్శబ్దాన్ని తెచ్చింది:
"మీరు తీసుకునే ప్రతి నిర్ణయం — మీ సొంత బాబుని, పాపని ప్రభావితం చేస్తుందని మనసులో పెట్టుకోండి."
అధికారిలా కాదు, తల్లిదండ్రిలా ఆలోచించమని ఆయన పిలుపునిచ్చారు. పాలసీలు రూపొందించడం మన పని అయినా — ఆ పాలసీల వల్ల నేరుగా ప్రభావితమయ్యేది పిల్లలేనని గుర్తుచేశారు.
లక్ష్యం స్పష్టం — విద్యార్థులే కేంద్రం
"DEOలు, APCలు, మంత్రులు — మనమందరం వ్యవస్థలో పనిచేసేవాళ్ళం మాత్రమే. అసలు హీరోలు మన పిల్లలే. వారిని కేంద్రంగా పెట్టుకుని ప్రతి నిర్ణయం తీసుకోవాలి."
మాటలు కాదు, యాక్షన్ ప్లాన్ అడిగారు. మార్పు మొదలైందా? వేచి చూద్దాం.
@naralokesh
తెలుగు

పవన్, అమిత్ షా మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక వీడియోలో చెప్పారు.
నాగేశ్వర్ ప్రత్యక్ష సాక్షి కాదు. ఎవరో ఎవరికో చెబితే తెలుసుకున్నది.
నిజంగా జగన్ అరెస్ట్ జరిగితే ఏమవుతుంది? వైసీపీ కుప్పకూలి పోతుందని, ఆ పార్టీకి నాయకుడు లేక కకావికలైపోతుందని ఎవరైనా అనుకుంటే అవివేకం.
ఒకవేళ జగన్ అరెస్ట్ జరిగితే కూటమి తన పడవని తానే ముంచేసుకోవడం, వైసీపీ నెత్తిన పాలు పోయడమే.
తెలుగు

@iTDP_Official చంద్రబాబు గారు చేపింది జరగాలి అంటే ముందుగా ప్రెవేట్ హాస్పిటల్స్, ప్రెవేట్ స్కూల్స్, కాలేజీస్, అంటే విద్య వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి. అది చంద్రబాబు గారి కే కలలోకి కూడా ఈ ఆలోచన రాదు.
తెలుగు

అర్థం కాని వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు.
ముఖ్యం జనాభా సంఖ్య కాదు.. యువత ఎంత మంది ఉన్నారు, పని చేసే చేతులు ఎన్ని ఉన్నాయి అన్నదే అసలు ప్రశ్న.
ఈ సమస్యని ఎదుర్కోడానికి జపాన్ ప్రతి ఏటా ₹3 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది.
ఫలితం ఏదీ లేదు.
జపాన్ ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ.. అయినా కుంగిపోతోంది.
నేడు @ncbn గారు చెప్పింది ఇదే విపత్తు..
ఈరోజు విమర్శిస్తున్నవారే రేపు ఆయన మాటలు Quote చేస్తారు. ఇది మొదటిసారి కాదు!
#AndhraPradesh

తెలుగు






