It's been two years since we all joined to welcome Sri @ysjagan Garu, near Rain Tree Park Dwaraka Krishna Namburu, on his way of election campaign 2024.
Shocking to lose the battle over #EVMs@YSRCParty
మా నాయకుడు వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువులు సాగాయి. కానీ నేడు ఫీజు చెల్లించకపోతే వడ్డీ విధిస్తామని విద్యా సంస్థలు అంటున్నాయంటే ఇది మీ అసమర్థత కాదా @ncbn , @naralokesh?
#SadistChandraBabu#LooterLokesh
ఒక గోడ పై ఉన్న బల్లి తనలో తాను ఇలా అనుకుంటుందట "నేను పట్టుకోకపోతే ఈ గోడ పడిపోతుంది " అని..!
నీలో నువ్వే... నీది ఒక పత్రిక అని , నువ్వు నడుపుతున్నది మీడియా కొంప అని మురిసిపోతున్నావు తప్ప..... బయట జనం అలా అనుకోవడం లేదు ....!
AbnAndhrajyothy
అడిగితే సోమవారం అంట.. ఆరు నెలలుగా మాకు జీతాలివ్వడం లేదు
తిరువూరు అమరావతి హాస్పిటల్ వద్ద ఆస్పత్రి సిబ్బంది ధర్నా
ఆస్పత్రి భాగస్వామి అయిన టీడీపీ నేత, రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ను అడిగిన సిబ్బంది..
మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్న సంభాషణను మీడియాకు లీక్ చేసిన వారెవరో నాకు తెలియాలి..
మీడియాకు ఎక్కి పరువు తీస్తే మీడియా వాళ్లేమైనా ఇస్తారా..?
ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి లోకేష్ కు చెప్పుకున్నా.. నాకు ఏం ఇబ్బంది లేదంటూ బెదిరింపు - టీడీపీ నేత శావల దేవదత్
మాకు ఒక్కరికి రూ.60వేలు వరకు రావాలని కుటుంబ పోషణ, ఫీజులు భారంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని బాధితుల ఆవేదన
@rcytheleader ఇలాంటి బెదిరింపు రాజకీయాలు చాలా చూసింది టిడిపి, నీకేదో అభినమే డబ్బులు ఉన్నాయని బెదిరింపులో కుదరవు, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ప్రజలకు వెళ్లి చెప్పు, రెండు రోజులు భోజనం లేకుంటే సోది అంతా రాసుకోచ్చావు ఇంకా నాలుగు రోజులు అయితే మరణమే ఖాయం అయ్యి ఉండొచ్చు
*పత్రికాప్రకటన*
*బీసీల వెన్నెముక విరుస్తున్న చంద్రబాబు.. డిమాండ్లు నెరవేర్చేదాకా బిసి ధర్మదీక్ష ఆగదు*
- క్షీణిస్తున్న రామచంద్రయాదవ్ ఆరోగ్యం
- రెండో రోజుకు చేరిన "బీసీ ధర్మ దీక్ష"
- రామచంద్రయాదవ్ ఆమరణ నిరాహారదీక్షకు పెరుగుతున్న మద్దతు
- అమరావతి ఫామ్ హౌస్ల కోసమా? రేవ్ పార్టీల కోసమా? నిలదీసిన రామచంద్రయాదవ్
- చంద్రబాబు ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నాం..
- ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు
- ధర్మాదీక్షా స్థలి నుంచి రామచంద్రయాదవ్ అల్టిమేటం
బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన "బీసీ ధర్మ దీక్ష" రెండో రోజుకు చేరుకుంది. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన శరీరంలో ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ కూడా పడిపోవచ్చని వైద్య బృందం హెచ్చరించింది. అయినప్పటికీ, ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు తన దీక్షను విరమించే ప్రసక్తే లేదని రామచంద్రయాదవ్ స్పష్టం చేశారు.
*రామచంద్రయాదవ్ దీక్షకు పెరుగుతున్న మద్దతు... సంఘీభావం ప్రకటించిన విజయసాయిరెడ్డి*
రామచంద్రయాదవ్ ధర్మదీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. రెండో రోజు తెలగ, కాపు, బలిజ జెఎసి ఛైర్మన్ దాసరి రాము, అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య, కార్యదర్శి పిఎల్పి యాదవ్, జాతీయ యాదవ సంఘం సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ యాదవ్, జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వూరు అరుణ, గుంటూరు జిల్లా ఏబీవీపీ నాయకులు వంశీకృష్ణ, బీసీ నాయీ బ్రాహ్మణ వాద్య కళాకారుల సంఘం నుంచి యలమందరావు, ఢిల్లీలోని ఆల్ ఇండియా వడ్డెర కౌన్సిల్ నాయకులు చల్లా లీలా భానుప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సి. కృష్ణ సహా అనేకమంది ప్రముఖులు, సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. మాజీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు.
*బిసిల వెన్నెముక విరిచేస్తున్న చంద్రబాబు*
బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన శూన్యమని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ధర్మదీక్షా స్థలిలో మీడియాతో మాట్లాడారు. "బీసీల హక్కుల సాధన కోసం ధర్మ దీక్ష'కు పూనుకున్నాను. నేను అడుగుతున్న ఐదు డిమాండ్లలో నాలుగు, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలే. బీసీ రక్షణ చట్టం, జనాభా గణన, 44% రిజర్వేషన్లు... ఇవన్నీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఇస్తున్న హామీలే. బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబు, ఇప్పుడు వారి వెన్నెముక విరిచే కుట్ర రాజకీయాలు చేస్తున్నారు." అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
*అమరావతి ఫామ్ హౌస్ల కోసమా? రేవ్ పార్టీల కోసమా?*
"ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు కుటుంబానికో, ఆయన పుత్రరత్నం నారా లోకేష్ బినామీలకో చెందింది కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరి ఆస్తి. లక్ష ఎకరాల రాజధానిలో ప్రభుత్వ అవసరాలు పోగా, ప్రైవేట్ కంపెనీలకు ఏ ప్రాతిపదికన భూములు ఇస్తున్నారో, అదే ప్రాతిపదికన బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి. ఆ భూమికి మీరు నిర్ణయించిన ధర చెల్లించడానికి నేను, బీసీవై పార్టీ సిద్ధంగా ఉన్నాం. టీడీపీ అనుకూల మీడియాలో అమరావతిలో ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి 7,000 మంది ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. నిజంగా అమరావతి ప్రజా రాజధానా? లేక ఫామ్ హౌస్లు, రేవ్ పార్టీల కోసమా? దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలి. హైదరాబాద్లో జరిగిన భూదోపిడీ అమరావతిలో పునరావృతం కానివ్వం." అని ఎద్దేవా చేశారు.
*ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు*
"రాష్ట్ర, జాతీయ స్థాయిలోని బీసీ సంఘాలు, నాయకులు, మేధావులు నా న్యాయపరమైన పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. నాకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విజయసాయి రెడ్డికి నా కృతజ్ఞతలు. ప్రభుత్వం మా ఐదు డిమాండ్లను నెరవేర్చి, దిగివచ్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు." అని రామచంద్రయాదవ్ తేల్చిచెప్పారు.
*రామచంద్రయాదవ్ దీక్షకు కాపు, తెలగ, బలిజ జేఏసీ చైర్మన్ దాసరి రాము మద్దతు*
బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన "బీసీ ధర్మ దీక్ష"కు కాపు, తెలగ, బలిజ జేఏసీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జేఏసీ చైర్మన్ దాసరి రాము తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారం చేపట్టాలనే రామచంద్రయాదవ్ ఆశయానికి తాము అండగా ఉంటామన్నారు. రాజధాని అమరావతిలో కేవలం కొందరికే కాకుండా, బీసీ, ఎస్సీ, కాపులతో సహా అన్ని పేద వర్గాలకు సమహక్కులు, భాగస్వామ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజ్యసభకు వెళ్ళడానికి అర్హులైన దళితులు తెలుగుదేశం పార్టీలో లేరా?
గవర్నర్ గా వెళ్ళడానికి అర్హత కలిగిన దళిత నేతలు టీడీపీ లో లేరా?
ఆర్థిక, రాజకీయ, సామాజిక బంధాలు కలిగిన వ్యక్తులనే తెలుగుదేశం పార్టీ రాజ్యసభలకు పంపడం చంద్రబాబు గారి కుల అహంకారంకు నిదర్శనం.
మొదటసారి ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ గారు దళితులను, బీసీలను రాజ్యసభకు రాజ్యసభకు పంపితే, నాలుగవ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు సొంత వ్యాపార, సామాజిక వర్గ వ్యక్తులను పంపుతున్నాడు.
గతంలో దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు గారికి గవర్నర్ గిరి ఇస్తానని మోసం చేసాడు, వర్ల రామయ్య గారికి 2018 లో రాజ్యసభ ప్రకటించి, ఆపై అవమానించి సొంత కులానికి కేటాయించాడు.
కేవలం ఓట్లకోసం, సీట్ల కోసం రాజకీయం చేసే చంద్రబాబు గారికి, ఆత్మగౌరవం అందించడం కోసం రాజకీయ ప్రయోజనాలను కూడా లెక్క చేయని వైయస్ జగన్ గారికి తేడా ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్ధం అవుతుంది.
రాజకీయని రాజకీయంలానే చేయాలి పైన దేవుడు వున్నాడు కింద ప్రజలు ఉన్నారు అంటే పరిస్థితులు ఇలానే
అతి మంచితనం కూడ మంచిది కాదు
చేతులు కాలక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు
ఇకనైన మీరు మారండి లేదంటే చాలా పరిణామాలు ఏదుర్కోవాలి
@ysjagan అన్న @YSRCParty@DrPradeepChinta@ChalapathiYsj
@MrJagan2029@ysjagan@JaiTDP@ncbn If you don’t even understand Hindi properly, at least listen carefully before speaking again. Misrepresenting facts and twisting statements only exposes a lack of clarity, not strength.
Before trying to lecture others, make sure you fully understand what’s being said.
This is what I have always said: @ysjagan is a reformer, whereas @JaiTDP and @ncbn are credit chors.
The people of Andhra Pradesh have been foolishly brainwashed into choosing feudal TDP over Y. S. Jagan.
#CreditChorBabu
@MrJagan2029@aikyathavijay playing games on social media while real issues demand serious action. This isn’t about scoring points or pushing narratives—it’s about people’s safety and dignity.
Deflecting, distracting, and spinning stories won’t change the reality on the ground. If u have responsibility,
కడప జిల్లా ఖాజీపేటలో ఇంటర్మీడియట్ విద్యార్థిని కీర్తనను ప్రేమోన్మాది వెంకటేష్ అత్యంత క్రూరంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన ఒక చిన్నారి, ఇలాంటి ఉన్మాది చేతిలో బలికావడం సమాజానికే సిగ్గుచేటు.
రాష్ట్రంలో ఆడబిడ్డలపై వరుసగా దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందుతోందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి.
విద్యార్థినులు చదువుకునే మోడల్ స్కూల్స్ వద్ద కూడా కనీస భద్రత లేకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
కీర్తనను పొట్టనబెట్టుకున్న ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరిపి, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రభుత్వం తక్షణమే కీర్తన కుటుంబాన్ని ఆదుకోవాలి.
@MrJagan2029@aikyathavijay diverted. People deserve accountability and honest discussion—not distraction and selective outrage.
Focus on the real issues that matter to citizens instead of shifting the narrative.
@MrJagan2029@aikyathavijay What exactly is Mr. Vijay Kumar addressing? Instead of focusing on real issues affecting people, you seem busy pushing a personal agenda and deflecting attention.
Serious problems existed under the previous government as well, yet now the conversation is being deliberately
@aikyathavijay When law enforcement is reduced to policing social media criticism instead of protecting its citizens, the safety of women is not just neglected,it is wilfully abandoned.
This Feudal TDP govt that allows this is not merely ineffective; it has utterly failed its most basic duty🥹