kcr_sainyam
4.9K posts


If Central Govt &State Govt stops the peaceful protest-tomorrow then be prepared for a long drawn"Battle of Andhras" for their rights.









Minister Thummala Nageswara Rao warns: Dead storage in every reservoir in the state. Drinking water supply is now a major challenge! Situation serious in Telangana? #TelanganaWaterCrisis

శంషాబాద్ బహదూర్గూడలో మరోసారి టెన్షన్ టెన్షన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా, రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న పంట పొలాలను ఎలా స్వాధీనం చేసుకుంటారని రైతుల ఆందోళన తమకు ప్రత్యామ్నాయంగా భూమికి భూమి ఇవ్వాలని.. అప్పటిదాకా వెనక్కు తగ్గేదే లేదన్న రైతులు ఆర్డీవో వచ్చి సమాధానం చెప్పేదాకా ఫెన్సింగ్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేసిన రైతులు కానీ వారి డిమాండ్లను పట్టించుకోకుండా పోలీస్ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ ప్రక్రియను కొనసాగించిన అధికారులు తమ గోడు పట్టించుకోకుండా ఫెన్సింగ్ వేస్తారా అని కోపాద్రిక్తులై.. ఫెన్సింగ్ ధ్వంసం చేసిన రైతులు రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, వారి కళ్లల్లో కారంపొడి చల్లిన రైతులు దీంతో ఉద్రిక్త వాతావరణం.. ఆందోళనకు దిగిన రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు




ఉన్నావా?? @IamSaiDharamTej ...







