BOBBY Reddy
24.2K posts










One day ఐపోయింది.. proof పెడితే నీకు 500 ఇప్పుడే PhonePe చేస్తారా Paytm 🐶😂😂😂


Not 5 lakhs bro, it's 7 lakhs for each family @ysjagan 🙏




ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ నిమిత్తం. డాక్టర్ గారు బ్లడ్ కావాలి అని చెప్పారు. వెంటనే మనసున్న మనిషిగా ముందుకు వచ్చి సినిమా యాక్టర్ సూర్య గారు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి బ్లడ్ డొనేషన్ చేశారు. సార్ సూర్య గారు మీకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.🙏🙏🙏


మాజీ తెలుగుదేశం కార్యకర్త మణిరత్నం (మంచోడు మణి) కేసులో twist.. దాడి చేసింది భార్య బంధువులే.. మణిరత్నం తాగుడుకు బానిస కావడం, మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తిస్తూ ఉండడంతో అతని భార్య గత సంవత్సరం నుండి ఇతని నుండి దూరంగా స్థానిక రావిచెర్ల గ్రామంలో తల్లితండ్రుల దగ్గర ఉంటున్నారు.. మణిరత్నం మద్యం తాగినప్పుడు.. తరచుగా అక్కడికి వెళ్ళి అత్త మామలతో గొడవలు పడడం జరుగుతుంది.. ఈ క్రమంలో 2 రోజుల ముందు గ్రామానికి వచ్చి గొడవ పడి వెళ్ళిన అతన్ని సముదాయించడానికి వెళ్లిన భార్య బంధువుల మీద కూడా అతని దురుసుగా ప్రవర్తించడం, అందరూ మద్యం మత్తులో ఉండడంతో, విచక్షణ కోల్పోయి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నట్టు.. పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది.. మణిరత్నం తాను టీడీపీలో కీలక నాయకుడిని అని చెప్పుకుంటూ, టీడీపీ అగ్రనాయకత్వంతో తాను దిగిన ఫోటోలు చూపించి.. లోకల్ గ్రావెల్ సిండికేట్ దగ్గర, గ్రావెల్ మైనింగ్ చేసే వాహనాల వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ, వసూళ్లు చేస్తున్న అంశం పోలీసుల కూడా దృష్టికి వచ్చింది.. కానీ అందరూ అనుకున్నట్టు.. ఇతని మీద దాడికి గ్రావెల్ సిండికేట్ కు సంబంధం లేదని ప్రాథమికంగా పోలీసుకు గుర్తించారు.. మణిరత్నం ఇంకా పోలీసులను సంప్రదించకపోవడంతో, స్థానిక టీడీపీ నాయకుల కంప్లైంట్ ఆధారంగా ప్రాథమిక విచారణ చేసినట్టు తెలుస్తోంది.. #AndhraPradesh






వైసీపీ పార్టీ కి వాల్యూస్ లేవు అందుకే వాళ్ళతో పని చేయను - పొలిటికల్ స్ట్రాటెజిస్ట్

దారుణం.. మహిళను వివస్త్రను చేసి చావబాదిన టీడీపీ నేత కుటుంబం గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం.. నడిరోడ్డుపై మహిళను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు



